జనంన్యూస్. 03. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.. నిజాంబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన…
జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం రోజున చండూర్ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మొదటి మహిళ ఉపాధ్యాయురాలైన సావిత్రి భాయి…
బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని సిరిసముందర్ గ్రామంలో గ్రామ పంచాయతీ లో గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం…
జనంన్యూస్. 03.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని సత్యశోదక్ పాఠశాల లో భరత దేశపు తొలి మహిళ ఉపాధ్యాయు రాలు సామాజిక ఉద్యమ కారిణి సావిత్రి బాయి పూలె జయంతి ఘనముగా జరిపారు.పాల్గొన్న ఉన్నత విద్య మండలి…
జనం న్యూస్ 3 జనవరి 2026, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై పోరాడుదాం అని,మహిళలు, దళితులు, శూద్రులు చదువు పొందకూడదనే కఠినమైన కాంక్షలు ఉన్న కాలంలోవాటన్నింటినీ చేదించి విద్య మాత్రమే విముక్తి మార్గమని రూపించిన ధైర్య శీలి…
యువతకు క్రికెట్ కిట్ అందజేత జనం న్యూస్,జనవరి 03,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పిఎం దామరగిద్ద గ్రామ సచివాలయం ముందు శనివారం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు టెంకాయలు కొట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి జహీరాబాద్ ప్రాంత భూములకు రెక్కలు రియల్టర్ లకు ఉత్సాహం హైదరాబాద్-నాగపూర్ కారిడార్ ప్రాజెక్ట్ ముగిసిన టెండర్ ప్రక్రియ 3,245 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు సంగారెడ్డి జోన్: పారిశ్రామిక అభివృద్ధిని…
జనం న్యూస్: జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) పట్టణ మరియు పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సఖీ సురక్ష” (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.నగరాల్లో, పట్టణాల్లో ఉన్న స్వయం…
జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎస్బిఐ జీవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం లో భాగంగా క్యాంపు నిర్వహణ..గ్రామాలలో ప్రజలకు టీబీ పట్ల అవగాహన పెంచేందుకు…
జనం న్యూస్:జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) “చదువు ద్వారా సమానత్వం” అన్న నినాదానికి ప్రాణం పోసిన సావిత్రిబాయి ఫూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన ఆమెబాలికల విద్యకు పునాది…