• January 3, 2026
  • 203 views
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి జహీరాబాద్ లో భారీ పారిశ్రామిక పనులు వేగవంతం నిమ్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు గతంలో ఒక ఎకరం భూమి లక్షలాల్లో ఉంటే…

  • January 3, 2026
  • 51 views
హక్కుల అవగాహన సామాజిక బాధ్యతఫిర్యాదు చేయాలిఆహార భద్రత కమిషన్‌ ఛైర్మన్‌ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి

జనం న్యూస్ జనం జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆహార భద్రత కమిషన్‌ పర్యవేక్షణకే పరిమితం కాదు, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ ఛైర్మన్‌ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌…

  • January 3, 2026
  • 54 views
సావిత్రిభాయి ఫూలే – మహిళా విద్యకు మార్గదర్శిని

జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిభాయి ఫూలే గారి 195వ జయంతిని…

  • January 3, 2026
  • 56 views
బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికను పోలీస్ సిబ్బంది చెక్కు చేయడం…

బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికలు నడవడిక ప్రవర్తన ఎలా ఉందని వారి వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉందని ఈరోజు బిచ్కుంద ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది…

  • January 3, 2026
  • 57 views
క్షేత్ర స్థాయి పర్యటనలోమెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ విఎంఆర్డీఏచైర్మన్ ప్రణవ్ గోపాల్

జనం న్యూస్, జనవరి 03,అచ్యుతాపురం: ఈరోజు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్,విఎంఆర్డీఏచైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ తో కలిసి రాంబిల్లి మండలం లోని హరిపురం,పంచదార్ల మరియు…

  • January 3, 2026
  • 55 views
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త ను హత్య చేసిన భార్య

జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు.…

  • January 3, 2026
  • 48 views
సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం: కుడ్మెత యశ్వంత్ రావు

మహానీయురాలికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 3డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు ): సావిత్ర బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం అని కుడ్మెత యశ్వంత్ రావు ఉప సర్పంచ్ పేందూరు రామారావు…

  • January 3, 2026
  • 60 views
స్కూల్ తనకి చేసిన సర్పంచ్..

జనంన్యూస్. 03. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పరిది లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలో మెట్టు తండా ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి సెంటర్ కి వెళ్లి పిల్లలకందుతున్నా విద్య వైద్యం చలికాలంలో పిల్లలు పాటించవలసిన…

  • January 3, 2026
  • 56 views
సావిత్రిబాయి ఫూలే కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిచ్కుంద జనవరి 03 :-జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నాడు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు…

  • January 3, 2026
  • 54 views
పాల్వంచలో పడకేసిన పారిశుద్యం – బీజేపీ ఆందోళన

జనం న్యూస్,తేదీ.4-1-2026. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బీజేపీ పార్టీ ఆరోపించింది.పాల్వంచ డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్యలపై బీజేపీ పార్టీ…