తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి దేవరంపల్లి పల్లి గ్రామానికి చెందిన చాకలి శేఖర్ అదే పాఠశాలలో చిన్న తనం లో చదువు కొని తాను చదువుకున్న పాఠశాలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ లను పంపిణీ…
జనం న్యూస్ జనవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామపంచాయతీ నూతన ఉప సర్పంచ్ తుడుం రాజు కి సీనియర్ జర్నలిస్ట్ కోల రాజేందర్ గౌడ్, ఆధ్వర్యంలో చిరు సత్కారం జ్ఞాపిక అందించేయడం జరిగింది.…
వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 03 పెబ్బేరు శనివారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్ హై స్కూల్ లో భారతదేశంలోమొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫులె జయంతిని పెబ్బేరు జెడ్పిహెచ్ఎస్ టీచర్లు విద్యార్థులు ఘనంగా…
జనం న్యూస్ : 3 డిసెంబర్ : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట జిల్లా ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్లో జరుగుతున్న అండర్–15 ఉమెన్స్ వన్డే క్రికెట్ టోర్నమెంట్కు సిద్దిపేటకు చెందిన…
జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండలంలో కస్తూర్బా స్కూల్,ఎస్సారెస్పీ కాలువలు, తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో రుద్రమ్మ చెరువు, తుంగతుర్తి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి మోతిమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి జహీరాబాద్ ఇంచార్జ్ చంద్రశేఖర్ ,,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేఖర్ ,, రాష్ట్ర నాయకులు ఉజ్జువల్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్…
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామానికి చెందిన విశ్రాంతఉ పాధ్యాయుడు ఎం సహస్ర కారం (85) శనివారం ఉదయం మరణింంచారు.అయన కు భార్య, కుమారుడు, కుమార్తె , ఉన్నారు. కాట్రేనికోన, కందికుప్ప హై స్కూల్…
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన మండలం సిర్ర యానం గ్రామంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగినది ఈ సమ్మేళనంలో విశిష్ట…
జనం న్యూస్ జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు జన్మ నక్షత్రం ఈరోజు శివముక్కోటి మరియు పౌర్ణమి మహా పర్వదిన శుభ సందర్భంగా స్వయంభు శ్రీ భోగ లింగేశ్వర స్వామికి అన్నాభిషేకం ఘనంగా…
బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. బిజెపి బిచ్కుంద…