• February 11, 2026
  • 57 views
పల్నాడు జిల్లా కార్యాలయం నరసరావుపేట లొ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు…

  • February 11, 2026
  • 67 views
గ్రామసభ నిర్వహించిన సర్పంచ్

.జనంన్యూస్.11సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సెక్షన్ ఆఫీసర్ ఏఎన్ఎంలు. లైన్మెన్ జిపిఓ సెక్రటరీ కారోబార్. గ్రామానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ…

  • February 11, 2026
  • 67 views
పట్టణ అభివృద్ధికి రూ.23.60 కోట్ల భారీ నిధులు మంజూరు…

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 నరసరావుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో రూ.23.60 కోట్ల భారీ నిధులతో పలు కీలక పనులు చేపడుతున్నట్లు…

  • February 11, 2026
  • 69 views
సోషల్ మీడియా వినియోగంలో వయోపరిమితి నియంత్రణపై సమగ్ర విధానం తీసుకురావాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వినతిపిల్లలు, యువత భద్రత దృష్ట్యా సోషల్ మీడియా…

  • February 11, 2026
  • 66 views
మెగా వారసుల రాక: విజయనగరంలో రామ్ చరణ్ – ఉపాసన అభిమానుల భారీ సేవా కార్యక్రమాలు!

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఇద్దరు కవలలు మెగా వారసులు కు జన్మనిచ్చిన శుభసందర్భంగా ఈరోజు తేది అనగా 10-02-2026 మంగళవారం నాడు…

  • February 11, 2026
  • 62 views
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికుల పోరు: వేతన వ్యత్యాసాలపై గళమెత్తిన అసోసియేషన్!

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్…

  • February 11, 2026
  • 59 views
వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా ‘మన కార్యకర్త-మన కుటుంబం’!

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అధ్యక్షతన మన కార్యకర్త-మన కుటుంబం కార్యక్రమం మంగళవారం జరిగింది. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, విజయనగరం, రాజాం…

  • February 11, 2026
  • 61 views
బెల్టు షాపుపై పోలీసుల మెరుపు దాడి: మద్యం బాటిళ్లు సీజ్, ఒకరి అరెస్ట్!

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టు షాపుపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ ప్రమీలా దేవికి అందిన సమాచారం మేరకు గాజులరేగ అగురువీధికి చెందిన…

  • February 10, 2026
  • 67 views
ముగిసిన ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కుల నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్..ఎస్ యూనిట్‌-1&2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మంగళ వారం తో ముగిసింది. ఆఖరిరోజు మహ్మదాబాద్…

  • February 10, 2026
  • 61 views
స్కూల్ పరిసరాలు పరిశుభ్రం- ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

జనం న్యూస్ ; 10 ఫిబ్రవరి మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో చందు లాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలోని రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్లాపూర్ గ్రామంలోని…