జనంన్యూస్ 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరికొండ ముద్దుబిడ్డ తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బిన్ హమ్దాన్ ను గ్రామ సర్పంచ్ సాయి చరణ్. పాలక వర్గం మర్యాదపూర్వకంగా…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాజాం-పాలకొండ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో చోదకుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడుని 108లో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ గా ఎ. తిరుపతి రావు, డిస్ట్రిక్ట్ 102 కేబినెట్ కార్యదర్శి గా త్యాడ రామకృష్ణారావు (బాలు) ప్రమాణస్వీకారం..వాకర్స్ ఇంటర్నేషనల్ 2026 గవర్నర్ కార్యవర్గం ప్రమాణస్వీకార…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) శనివారం పలు విషాద బాధిత…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చికెన్ ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలుదారులు లేక షాపులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.విజయనగరం జిల్లాలో 2 నెలల క్రితం వైరస్ సోకి చాలా కోళ్లు చనిపోయాయి. కోళ్ల కొరత…
జనం న్యూస్ డిసెంబర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.*అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని…
జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం జనం న్యూస్ జనవరిర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ తి అస్మా గారు. అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం జనం న్యూస్ డిసెంబర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు. అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల…
జనం న్యూస్ జనవరి 3 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ). ఎల్కతుర్తి అన్నారు. శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఆమెకు ఎస్సై అక్కినే పెళ్లి ప్రవీణ్ కుమార్, పుష్పగుచ్చమిచ్చి, పోలీస్ వందనంతో స్వాగతం…