సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి విజయరామజుపేట లో వెలసిన మరిడి మాంబ అమ్మ వారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనమునకు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులకు…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయరామరాజుపేట మరిడిమాంబ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం నకు మాజీ శాసన మండల సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి…
ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని కలసిన ఎమ్మెల్యేలు జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన…
జనం న్యూస్, ఫిబ్రవరి 12 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సేవే లక్ష్యంగా, శాంతిభద్రతలే ధ్యేయంగా రెండు దశాబ్దాలకుపైగా ప్రజలకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ స్థాపిత దినోత్సవ వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అమలాపురం ఆర్డీవో కే…
జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ ఉద్యమ కారుడు ప్రియతమ నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించిన స్థానిక కార్యకర్తలు .అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద కాంగ్రెస్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12 తర్లుపాడు: అఖిల భారత సమ్మెలో భాగంగా తర్లుపాడు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యువత తమ…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు సంగారెడ్డి జిల్లా పసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జల లింగార్చన…