జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి.ఆర్.ఆర్.ఐ.) డైరెక్టర్గా…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ దిగడం చారిత్రక ఘట్టంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2016లోనే అశోక్ గజపతిరాజు అనుమతులు తెచ్చారని.. 18 నెలలుగా…
జనం న్యూస్ జనవరి 5 హైదరాబాద్ విద్యానగర్ లో నిరసన వెనెజులపై అమెరికా సాయుధ ఖండిస్తూ దురాక్రమణ ను చేయడాన్ని ఖండిస్తూ సి.పి.ఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు విద్యానగర్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం జనం న్యూస్ జనవరిర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని…
జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి పెనుగొండ జిల్లాకు వాసవిమాత పెనుగొండ జిల్లాగా నామకరణం చేసిన సందర్బంగా ఈ రోజు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్థంభం సెంటర్లో ఆర్య వైశ్య వర్తకసంఘo ఆధ్వర్యంలో…
[ జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న అన్న క్యాంటీన్ పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
పగిలిన పైప్లైన్ను పట్టించుకోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు నీట మునిగిన రహదారులు – నరకయాతన పడుతున్న ప్రజలు జనం న్యూస్ జనవరి 04 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మంజీరా నీటి పైప్లైన్ పగిలి…
జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం, కౌండిన్య నగర్ లో సావిత్రిబాయి పూలే పార్క్ నందు ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి…
జనం న్యూస్:జనవరి 4 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా.) మర్కాపురం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ లో జనవరి 05నాడు జరిగే జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంను జయప్రదం చేయండి.2026 జనవరి 5న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జనవరి 05 నాడు జరిగే రౌండ్ టేబుల్…