• February 12, 2026
  • 71 views
తాళ్ళరాంపూర్‌లో యూరియా బుకింగ్ యాప్ అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో రైతులకు యూరియా బుకింగ్ యాప్ వినియోగం ఉపయోగాలు పై మండల వ్యవసాయ అధికారి శేరి వైష్ణవ్అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 12, 2026
  • 69 views
ఉపాధిహామీ కూలీలకు, రాగిజావా పంపిణీ

జనం న్యూస్, 12 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి,చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, తన సొంత…

  • February 12, 2026
  • 72 views
కూలి పెంచాలి భూమిని పంచాలి.. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా………

జనం న్యూస్ ఫిబ్రవరి 12 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి….. కూలి పెంచాలి మిగులు భూమిని పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో, గురువారం పుచ్చలపల్లి సుందరయ్య…

  • February 12, 2026
  • 70 views
పేటలో కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 చిలకలూరిపేట:స్థానిక కార్మిక, కర్షక, ఉద్యోగ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ…

  • February 12, 2026
  • 70 views
రేపటి ఎస్ టి యు ధర్నా జయప్రదం చేయండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఎస్ టి యు తలపెట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా రెండో దశ కలెక్టరేట్ వద్ద ధర్నా రేపు…

  • February 12, 2026
  • 71 views
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు – ఎస్సై రాజు

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.ఎన్నికల…

  • February 12, 2026
  • 62 views
ఎడ్లపాడు లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివస్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు…

  • February 12, 2026
  • 64 views
శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పల్లిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షికోత్సవం గ్రామస్తు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చిన్నబ్బాయి బ్రహ్మత్వంలో కర్రీ వీరబాబు ధనలక్ష్మి విశ్వనాథపల్లి రామరాజు అమరావతి…

  • February 12, 2026
  • 61 views
దోసూరు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళం

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: దోసూరు గ్రామంలో లోగల శ్రీ స్వయంభు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రావిపాలెంకు చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు కర్రి శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు నర్మాల రామకృష్ణకు రూ. లక్ష నగదును విరాళంగా అందజేశారు.ఆలయ…

  • February 12, 2026
  • 81 views
వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా IPS.

జనం న్యూస్ 12 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎప్సీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS…