జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో వైకే పల్లి నుండి నాగిరెడ్డిపల్లె వరకు దాదాపు 40 లక్షల రూపా యలతో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13. 02. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని 37వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో పెద్దబ్బాయి మైపాల్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రజల నమ్మకం, అభిమానం, మద్దతుతో ప్రత్యర్థులను…
బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో ఘన విజయం సాధించిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం _ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్. కేంద్ర ప్రభుత్వ…
ప్రేమ… అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుందో తెలియదు. ప్రేమ….కు కులం మతం ఆస్తి అంతస్తులు హోదాలతోటి అవసరం లేదు. ప్రేమ…. గుడ్డిది మూగది అని ప్రేమకు వైకల్యాన్ని కూడా అంటగట్టారు. ప్రేమ…. కోసం ప్రేమ పేరుతో జరిగే రాక్షసత్వాన్ని హింసను…
జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారు ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్…
అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్లే బాధ్యులు: డీఎస్పీ.. ఎస్ ఆర్ కె ప్రసాద్ జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం : సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసే పోస్ట్లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటరీ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ డివిజన్ రాజంపేట సెక్షన్ ఎడిఈఎన్ బి వాసుదేవ నాయుడుని కలిసి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి భారత రాష్ట్ర సమితి: 15 కాంగ్రెస్ : 14 బిజెపి : 03ఎం ఐ ఎం :02 స్వతంత్ర :03వార్డుల వారిగా వివరాలు..1. కాంగ్రెస్….అరుణ్ కుమార్2. కాంగ్రెస్….ఖదీర్3. కాంగ్రెస్….గంఘట్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13 ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త…