జస్టిస్ గవాయిపై దాడి ప్రయత్నం జరగడం బాధాకరం..
జనం న్యూస్ అక్టోబర్ 7 నడిగూడెం సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై కోర్టు ప్రాంగణంలో దాడి ప్రయత్నం జరగడం అత్యంత దారుణం అని ప్రముఖ న్యాయవాది చల్లా కోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయవ్యవస్థ…
యువత రాజకీయాల్లోకి రావాలి — బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్
జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) యువత రాజకీయాల్లోకి రావాలని బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్ అన్నారు, సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన బి ఆర్…
నడక నడవడానికి నరకయాతనగా ఉన్న చందర్ నాయక్ తండా ఆణిముత్యాలు,
విద్యను అభ్యసించడానికి తమ కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వీర వనితలు, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అక్క అర్చన,చెల్లెలు అమూల్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని చందర్ నాయక్ తండా కు చెందిన రుక్మిణి బాయి పుసింగ్ నాయక్,…
బస్వాపూర్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి
జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరపడం జరిగింది ఈ జయంతి ఉత్సవాలు పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్. రవిశంకర్…
హనుమాన్, ‘మిరాయ్’ బాటలో ‘అరి’..
రేపే “అరి” సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దశపల్ల హోటల్ వేదిక గా… ప్రకాశం జిల్లా, కంభం మండలం, లింగాపురం గ్రామ నివాసి ఆర్వీ రెడ్డి ఆధ్వర్యంలో.. (రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి). బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం-న్యూస్):…
జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…
వైసీపీ బేస్తవారిపేట మండల పార్టీ కమిటీ సెక్రటరీగా దూదేకుల సిద్దయ్య నియామకం.
గిద్దలూరు ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం పార్టీ కమిటీ సెక్రటరీ, బేస్తవారిపేట టౌన్ దూదేకుల సిద్దయ్య బేస్తవారిపేట మండల కేంద్రమైన బేస్తవారిపేట…
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం
జనం న్యూస్ అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్…
ఏర్గట్ల మండలపి ఆర్ టి యు ఆద్వర్యంలో మగ్గిడి ప్రవీణ్కు ఘన సత్కారం – రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష బాధ్యతలు అందజేత
జనం న్యూస్ అక్టోబర్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: మోర్తాడ్ మండలంలో ఎస్ జి టి గా విధులు నిర్వహించిన మగ్గిడి ప్రవీణ్ ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (గణితం) హోదాలో పదోన్నతి పొంది, ఏర్గట్ల మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొర్తి కి…
ఈ రోజు స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేయడానికి అధికారులు సన్నిధానం చేరుకున్నారు. శబరిమల బంగారు పూత కేసు.
తిరువనంతపురం. అక్టోబర్. 07 (జనంన్యూస్) తిరువనంతపురం: బంగారు పూత వివాదంపై తదుపరి దర్యాప్తు నిర్వహించడానికి అధికారులు ఈరోజు శబరిమల చేరుకున్నారు. దేవస్వం విజిలెన్స్ పర్యవేక్షణలో, ఉదయం 8 గంటల తర్వాత ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరిచి తనిఖీ చేస్తారు. ఈ పరిణామాలపై…












