• December 30, 2025
  • 54 views
జహీరాబాద్ నియోజకవర్గంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 30 సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని…

  • December 30, 2025
  • 60 views
..ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా నిర్వహించినారు. అయ్యప్ప…

  • December 30, 2025
  • 60 views
ఘనంగా వైకుంఠ ద్వారా దర్శనం.

నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు ఘనంగా జరిగావి. ఏడాదిలో…

  • December 30, 2025
  • 56 views
అధికారులను కలిసి అభివృద్ధికి సహకరించండి అని కోరిన సర్పంచ్ గంగాధర్..!

జనంన్యూస్. 30. సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గా ఎన్నికయినా భూక్యా గంగాధర్ మరియు ఉపసర్పంచ్. వార్డ్ మెంబెర్స్ గ్రామ పెద్దలు నూతనపాలక వర్గం ఎన్నికైన సందర్భంగా స్థానిక మండలంలోని అధికారులను…

  • December 30, 2025
  • 78 views
వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజాపురం గ్రామం లో ఉత్తర ద్వారము ద్వారా శ్రీ శ్రీ శ్రీ గుంటి రంగనాథ స్వామి ని దర్శించుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఈరోజు గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం రాజాపురం…

  • December 30, 2025
  • 56 views
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకుని వెంకటేశ్వర స్వామి ఉత్సవ మహోత్సవం

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 30/12/2025 మంగళవారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు…

  • December 30, 2025
  • 53 views
మందుబాబులూ జాగ్రత్త… సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

జనం న్యూస్ డిసెంబర్ 30 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం…

  • December 30, 2025
  • 54 views
పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పేదోడి కల సహకరమే చేసే రీతిలో ఇండ్లు మంజూరు చేసి, ఇవ్వడమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి…

  • December 30, 2025
  • 127 views
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, ఆత్మ కమిటీ చైర్మన్‌సత్తన్న లను సన్మానించిన,డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇరుకుల్ల మంగను, ఆత్మ (ATMA) కమిటీ చైర్మన్‌గా సత్తన్నను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, వారు మంగళవారం ఆసిఫాబాద్…

  • December 30, 2025
  • 52 views
…..శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోవైభవంగా ముక్కోటి ఏకాదశమి ఉత్సవాలు

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను…