సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 5 2. 2026 బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలంటే ప్రజాసేవకు…
జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆనందపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు అంకెీకరణ (డిజిటలైజేషన్)…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి కెమెరాల పాత్ర ఎన లేనిదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఫిబ్రవరి 4న అన్నారు. ప్రజల భద్రతలో సిసి…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు.…
(జనం న్యూస్) 5 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :- కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను…
జనం న్యూస్ ఫిబ్రవరి 4 కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల…
బాధితుడు చల్ల రమణా రెడి జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా…
జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శాయంపేట మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని శాయంపేట మండలం…