• December 30, 2025
  • 66 views
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లతో సమావేశం నిర్వహించిన మండల అధికారులు

జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని నూతనంగా ఎన్నికైన 8 గ్రామాల సర్పంచ్‌లతో మంగళవారం రోజునా మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండల…

  • December 30, 2025
  • 59 views
బట్టాపూర్ గ్రామ సమస్య లపై అదనపు కలెక్టర్ ను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో…

  • December 30, 2025
  • 54 views
సర్పంచ్ – ఉప సర్పంచ్‌కు ప్రభుత్వం కఠిన హెచ్చరిక

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు… జైలు శిక్ష తప్పదు!జాయింట్ చెక్ పవర్ ప్రాముఖ్యత. గ్రామ పంచాయతీ నిధుల…

  • December 30, 2025
  • 52 views
ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే,…

  • December 30, 2025
  • 51 views
పోతలపాడు గానుగపెంట గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం లో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 రైతుల సమస్యల పరిష్కారం మరియు గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట, పోతలపాడు గ్రామాలలో వ్యవసాయ శాఖ…

  • December 30, 2025
  • 56 views
తర్లుపాడులో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వేణుగోపాల స్వామికి ఉత్తర ద్వార దర్శనం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామి ఆలయం ముక్కోటి వైకుంఠపర్వదినాన్నిపురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఆధ్యాత్మిక శోభతోఆలయంముక్కోటిఏకాదశినిపురస్కరించుకుని ఆలయ ఈఓ…

  • December 30, 2025
  • 92 views
బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేసి గోదావరిలో పడేసిన క్యాబ్ డ్రైవర్ అరెస్టు

జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) హైదరాబాదు – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి, గోదావరిలో పడేసిన కేసులో నాచారం పోలీసులు కీలక…

  • December 30, 2025
  • 55 views
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ డిసెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

  • December 30, 2025
  • 53 views
బట్టాపూర్ గ్రామ సమస్య లపై అదనపు కలెక్టర్ ను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో…

  • December 30, 2025
  • 50 views
ధారుర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.ప్రజల సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలి.ధారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను…