వైఎస్ఆర్ పార్టీ ప్రముఖుల్ని మర్యాదపూర్వకంగా కలిసిన పితాని బాలకృష్ణ
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి 6 10 2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో పార్లమెంటు…
సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …
జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశమయ్యారు..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..జుక్కల్ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి…
బిచ్కుందలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు….
బిచ్కుంద అక్టోబర్07 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలో ముదిరాజ్ కుల గురువు శ్రీ వాల్మీకి మహర్షి గురువు గారి జయంతి సందర్భంగా బిచ్కుంద వాల్మీకి మహర్షి మందిరం వద్ద మంగళవారం నాడు బిచ్కుంద కాంగ్రెస్…
ఆయుధాలు అప్పగించండి..!
జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపద్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్…
తడ్కల్ లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి,
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల పతాకావిష్కరణ వాల్మీకి మహర్షి జయంతి, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ముదిరాజ్ సంఘ భవనములో మంగళవారం అంగరంగ వైభవంగా వాల్మీకి జయంతిని నిర్వహించారు. జయంతి సందర్భంగా సోమవారం వైష్ణవ…
పేదలకు ఈ వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయి ఎమ్మెల్సీ సోము వీర్రాజు
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పేదలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో మేలు చేస్తాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు న్నారు.వెంకటేశ్వర వెల్ఫేర్ సొసైటీ మరియు కమ్యునిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ…
జహీరాబాద్ నియోజకవర్గంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించని కంపెనీలు అవసరమా
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 7 మొగుడంపల్లి మండలంలో హాస్టన్ కంపెనీ కంపెనీపై స్థానికుల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గంమొగుడంపల్లి మండల పరిధిలో స్థాపించబడిన హాస్టన్ కంపెనీపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ ఏర్పాటు…
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ – 2025″ జిల్లా స్థాయి అవార్డ్స్ అందచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోము వీర్రాజు సోము
జనం న్యూస్ అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ – 2025″ జిల్లా స్థాయి అవార్డ్స్ గ్రహీతలకు అవార్డ్స్ అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.రాజమహేంద్రవరం ఆనం కళావేదిక లో “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ -2025” ప్రధానోత్సవ…
ఐ యాప్ టి యూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐ యాప్ టి యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.
. జనం న్యూస్ 07 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం ఐ యాప్ టి యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్…
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఏడుగురు అరెస్ట్ బిచ్కుంద అక్టోబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో పేకాట స్థావరంపై దాడి చేసి నగదు సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు బిచ్కుంద మున్సిపాలిటీలో రాజుల…












