• February 5, 2026
  • 65 views
కుక్కకాటుకు పసిప్రాణం బలి: దిబ్బగుడివలసలో రేబీస్‌తో తొమ్మిదేళ్ల బాలుడి మృతి

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా…

  • February 5, 2026
  • 67 views
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు రక్షణ కవచం: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐపిఎస్..

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి కెమెరాల పాత్ర ఎన లేనిదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఫిబ్రవరి 4న అన్నారు. ప్రజల భద్రతలో సిసి…

  • February 5, 2026
  • 63 views
వ్యాక్సినేషన్‌తో క్యాన్సర్‌కు చెక్: అవగాహన సదస్సులో డాక్టర్ నవ్య పిలుపు!

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.…

  • February 5, 2026
  • 79 views
ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు

(జనం న్యూస్) 5 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :- కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను…

  • February 4, 2026
  • 76 views
ఉపాధ్యాయ సమస్య – శాశ్విత పరిష్కారం కోరుతున్న గ్రామస్తులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్‌పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల…

  • February 4, 2026
  • 69 views
పొలంలో గడ్డి మందు చల్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

బాధితుడు చల్ల రమణా రెడి జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా…

  • February 4, 2026
  • 73 views
.ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శాయంపేట మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని శాయంపేట మండలం…

  • February 4, 2026
  • 74 views
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్…

  • February 4, 2026
  • 66 views
రెండు బస్సులు డి. త్రుటిలో తప్పిన ప్రమాదం.

జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి. రెండు బస్సులు ఢీకొని ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. వరంగల్ నుండి సిరిసిల్లకు వెళ్తూ న్న ఆర్టీసీ బస్సు, హనుమకొండ నుండి దామర గ్రామానికి…

  • February 4, 2026
  • 64 views
రాష్ట్రోపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 119వ జయంతి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే కోటేశ్వరరావు.రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు…