జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం దాసన్నపేటలో అతి పురాతనమైన శ్రీశ్రీ చిన్న ఆంజనేయ స్వామికి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కవచ ధారణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన అర్చకులు…
జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో లేడీ డాన్ వ్యవహారం సంచలనంగా మారింది. తక్కువ సమయంలో అక్రమ మార్గాల ద్వారా అధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన ఓ యువతి లేడీ…
జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ తవ్వకాలు, పురాతన కట్టడాల పరిరక్షణపై సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గళమెత్తింది. ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన గుత్తులసాయి, గంధం పల్లంరాజు తదితరులు సోమవారం అమరావతిలోని సీఎం కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రిపబ్లిక్ డే సందర్భమున మండల స్థాయిలో హై స్కూల్స్ విద్యార్థులకు అథేలేటిక్స్ పోటీలు నందలూరు జడ్పీ హై స్కూల్ క్రీడా మైదానం, అరవపల్లి, నందలూరు ఈ రోజు ఉదయం 10 గంటలకు క్రీడలను ప్రారంభించినవారు…
జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ జన్మదిన సందర్భంగా వారి స్వగృహం మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలుతో సత్కారం చేసినారు…
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ డిసెంబర్ 29 : వైరా నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పేరు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు…
సిగ్నల్ పనిచేయక రోజుల తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్న రైతులు 12:00 అయినా కార్యాలయానికి రాని వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏఓ కిరణ్ కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి జనం న్యూస్ 29డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా…
జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని మొండి పోరా గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి తాటాకిల్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. సోమవారం కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట…
జనం న్యూస్ ; డిసెంబర్ 29 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేట: శ్రీవాణీ స్కూల్కు చెందిన 4వ తరగతి విద్యార్థిని వి. జెస్సీ గ్లాడ్, ఈడాక్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో అకడమిక్ ప్రజెంటేషన్ విభాగంలో ప్రతిభ కనబరిచి…