విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు.
జనం న్యూస్ అక్టోబర్ 7 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి – సుప్రీం కోర్ట్… న్యూఢిల్లీ : ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం ఎంత…
గోవిందాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ:
జనం న్యూస్ అక్టోబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ లో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా…
చేర్యాల మండల పరిధిలో నుండి తొలి అప్లికేషన్ స్వీకరణ.
సిద్దిపేట టౌన్ అక్టోబర్ 06 మధ్య దుకాణాల దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చేర్యాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ నర్సింలు ఆధ్వర్యంలో తొలి అప్లికేషను స్వీకరించామని ఎక్సైజ్ ఎస్సై సురేష్ అన్నారు సోమవారం మొదటి దరఖాస్తు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో…
నూతన సిపి విజయ్ కుమార్ ఐపీఎస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఈరోజు సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ఐపీఎస్ గారిని కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దావీబాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
నడిగూడెం మండల ఏవోగా గోలీ మల్సూర్..
జనం న్యూస్ అక్టోబర్ 6 నడిగూడెం మండల వ్యవసాయ అధికారిగా గోలి మల్సూర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జీల్లా వేములపల్లి మండలంలో ఏఈఓ గా పని చేస్తున్న మల్సూర్ పదోన్నతి పొంది నడిగూడెం ఏవోగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా…
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందాం..
జనం న్యూస్ నడిగూడెం అక్టోబర్ 06 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షుడు సోమగాని రవి పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు…
ప్రజావాణి కార్యక్రమం..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. నిజామాబాదు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్., ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది.సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా…
విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే క్షేత్ర స్థాయి పర్యటన.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం క్షేత్రస్థాయి విజ్ఞాన పర్యటన…
డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి కి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ గురు అవార్డు – 2025
డాక్టర్ అట్ల ను సన్మానించిన ఎస్.ఆర్.ఆర్ ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ జనం న్యూస్ ; 6 అక్టోబర్ సోమవారం ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి ;విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సైకాలజిస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్…
డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, అక్టోబర్ 06 (జనం-న్యూస్): డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్, ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న…












