జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ హెచ్చరించినా తగ్గని వైనం. నందలూరులో నూతనంగా ఏర్పాటైన ‘లైబా’ హోటల్ యాజమాన్యం ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న సదరు యాజ మాన్యం, సామాన్య ప్రజల…
డా,,బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో శ్రీ సీతా సమేత కళ్యాణరామ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభతో హిందూ సమ్మేళనం జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, చెయ్యేరు శ్రీనివాస స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారండిపార్ట్మెంట్ అఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్,హైదరాబాద్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండి నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగు తుందని యస్.ఐ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తపి,…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క పని కూడా ముందుకు సాగలేదు ఏ ఒక్క పనికి…
జనం న్యూస్ డిసెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతదేశానికి స్వాతంత్రం తీసుకు రావడం లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ…
కుంకుమ దయానంద్ దశదినకర్మల్లో పాల్గొన్న బీఎస్పీ నాయకులు విద్యానగర్ కాలనీలో శ్రద్ధాంజలి కార్యక్రమం జన న్యూస్ – డిసెంబర్ 29 (కొత్తగూడెం నియోజకవర్గం) కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన కుంకుమ దయానంద్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా,…
జనంన్యూస్ 29.నిజామాబాదు. నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ (కళాభారతి) పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్లో మాట్లాడిన…
జుక్కల్ డిసెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంల నాగుల్గావ్ గ్రామంలో సాగు అవుతున్న శెనగ,జొన్న ,కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29- 12- 2025 శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో బీఆర్ఎస్…