మెదక్,డిసెంబర్ 29 ( జనంన్యూస్) :మెదక్ జిల్లా జక్కన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద చాపల కిష్టయ్య నివాస పూరి గుడిసె అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలి పోయింది.దీనితో ఆ కుంటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు.ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్ మేని క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు క్రైస్తవ దేవుడు పుట్టినరోజు వేడుకలు ఆయనను ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రభు ఏసుక్రీస్తును ప్రార్థించారుఈ కార్యక్రమంలో ఎం.జి.రావు…
,డిసెంబర్29 (జనంన్యూస్) శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ మెదక్ జిల్లా అధ్యక్షులు తొడుపునూరి రాజు తెలంగాణ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందున మెదక్ జిల్లా చిన్నశంకరంపేట శ్రీ జ్యోతిర్మయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ యజమాని వనం…
బాలునాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం. పీ.ఏ.పల్లి , గుడిపల్లిమండలం లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిలు, వార్డు మెంబర్లు కి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గెలిచిన అభ్యర్ధులు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్ మాజీ ప్రజా ప్రతినిధులైనటువంటి మాజీ సర్పంచుల బిల్లులను చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ దిడిగి మాజీ సర్పంచ్ కరుణ్…
జనంన్యూస్. 29. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. సిరికొండ గ్రామ పంచాయతీలో మన దేశ మహానుభావుల చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు . ఈ చిత్రపటాన్ని అందజేయడానికి కారణం ఏమిటంటే—సిరికొండ గ్రామ యువత దేశ మహానుభావుల జీవితాల నుంచి ప్రేరణ పొంది, గ్రామాభివృద్ధి దిశగా…
జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఉదయం పది గంటల ముప్పై నిముషాల కు ప్రారంభం కానున్న అసెంబ్లీ. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు.శాసనసభలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 29 ప్రకాశం జిల్లా తర్లుపాడు లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తర్లుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే , ఏపీ…
జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు.. 2026 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు.. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. న్నికల షెడ్యూల్ ప్రకటనకు…
జనం న్యూస్: డిసెంబర్ 29 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా) రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ దిశగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘ మీకోసం ‘…