శక్తి యాప్ పట్ల ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి
విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ మహిళ పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ అధికారులు విద్యార్థులకు శక్తి యాప్ పట్ల…
చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి”
జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆటో వర్కర్ల సమస్యలపై చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేశ్ అన్నారు. విజయనగరం కోట…
120కిలోల గంజాయితో 8మంది నిందితులు అరెస్టు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ వద్ద భోగాపురం పోలీసులు మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు…
విజయనగరం రైల్వే స్టేషన్లో సెల్ఫోన్ల దొంగ అరెస్ట్
జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ల దొంగను జీఆర్పీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.విశాఖ జీఆర్పీ డీఎస్పీ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని ఎస్.ఐ వి.బాలాజీ రావు…
స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ ఎల్లాల అజిత్ రెడ్డి
జనం న్యూస్ జులై 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలంలోని డా.ఎల్లాల అంజిత్ రెడ్డి మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో రంగారావుపేట గ్రామంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడమైనది. గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి దీని యొక్క ప్రాముఖ్యతను…
కేటీఆర్ 49వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన -మండల బి ఆర్ ఎస్ పార్టీ
జనం న్యూస్ జూలై 24:,నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ…
మద్నూర్ మండలం లోని ఘనంగా KTR జన్మదిన వేడుకలు
మద్దూరు జిల్లా 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుక సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి ఆదేశాల…
జూలై 27 న సీనియర్స్ మరియు అండర్ 23 మహిళల క్రికెట్ ఎంపికలకు సెలక్షన్స్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్ ఏ సి ఎ స్టేడియం లో జులై నెల 27వ తేదీ ఆదివారం అండర్ 23 మరియు సీనియర్స్ మహిళల ఎంపికలు జరగనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ…
విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించాలి : వార్షిక సమన్వయకర్త వేణుగోపాల్
బిచ్కుంద జులై 24 జనం న్యూస్ ప్రాథమిక పాఠశాల ఉపధ్యాయుల సముదాయ సమావేశానికి జిల్లా విద్యా శాఖ అధికారులు వార్షిక సమన్వయకర్త వేణుగోపాల్ , సమాజ సమీకరణ అధికారి నగవేందర్, నిర్వహణ సమన్వయక్త కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని-ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జూలై 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో…