(జనం న్యూస్) 4 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :- కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను…
జనం న్యూస్ జనవరి 4 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.…
జనం న్యూస్ జనవరి 4 వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీదిగడ్డ శ్రీనివాస్ , ను కారు…
జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ 84వ వార్డ్ కొత్తూరు నర్సింగరావుపేట ప్రాంతానికి చెందిన బాడీ బిల్డర్ మధు గత ఏడాది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ ఆంధ్రగా గెలుపొంది. ఈ ఏడాది…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 ఫిబ్రవరి ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మహాశివరాత్రి జాతర కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ అన్నారు. ఈ…
జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి మేరా యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , (గతంలో నెహ్రూ యువ కేంద్రం), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరానికి క్రీడా…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. ఉమ్మడి నిజామాబాద్ అండర్ 16 వాలీబాల్ సెలక్షన్స్ లో కొండాపూర్ గ్రామానికి చెందిన M .శ్రీశాంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగింది , ఫిబ్రవరి 05 నుండి 8…
జనం న్యూస్ 04 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపల్ బీ–ఫారం వ్యవహారంలో ఎమ్మెల్యే చాణిక్య వ్యూహం. గద్వాల మున్సిపాలిటీలో రాజకీయాలు ఊహించని విదంగా ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మున్సిపల్ బీ–ఫారం వ్యవహారం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 04 02 2026 ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ పరిష్కారాలపై భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు,…
బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాం సందాని గారి తరపున ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రచారంలో పాల్గొన్నారు..ప్రచారంలో భాగంగా…