జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు…
జనం న్యూస్ డిసెంబర్ 29, పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తెలంగాణలో ఇటీవల జరిగిన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్,లలో యువత సత్తా చాటారు. దీనిలో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నపూర్ గ్రామనికి చెందిన…
బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కథగావ్ గ్రామపంచాయతీ నందు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా అక్క చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా…
జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామ సర్పంచ్ జె. వీరేష్ స్వామి గట్టు మండలం నందు కొత్తపల్లి గ్రామంలో గొర్రెలకు మరియు మేకలకు…
జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా శ్రీరాములు గౌడ్ ఏకగ్రీవంగా…
సోమిని గ్రామంలో కొమరం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సుగుణక్క జనం న్యూస్ 29డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారం రాత్రి బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించగా,ప్రతి గ్రామంలో…
బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరం వద్ద నిర్వహించిన సప్త కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారు భక్తిశ్రద్ధలతో…
జనం న్యూస్ 29కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జై నూర్ డిసెంబర్ 28. జై నూర్ మండలంలో ఆదివారం సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా సమతా సైనికులు ఆదిలాబాద్ జిల్లా నాయకులు పాపేస్…
డోంగ్లి డిసెంబర్ 29 జనం న్యూస్ రాష్ట్ర లు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార హక్కు చట్టం -2005ను ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత బాధ్యత పెంపొందించేందుకు అమలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా అవినీతిని అడ్డుకోవడమే ఈ చట్ట…