జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, జమ్ము గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో తన చేతిని కోల్పోయిన జమ్ము వెంకట అప్పలనాయుడును *ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 23 వరకు జరిగిన జాతీయ జూజిట్సు ఛాంపియన్షిప్ (U-8 నుంచి U-18 వర్గాలు)లో ఆంధ్రప్రదేశ్లోని…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అర్ధరాత్రి వేళ ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వెంటనే రైలు ఆపేయడంతో ప్రయాణికులు బోగీల నుంచి దిగి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ ఓ…
….మండల అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద డిసెంబర్ 28 జనం న్యూస్ భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రోజు (డిసెంబర్ 28) బిచ్కుంద మండలంలోని…
జన న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన గంధం…
జనం న్యూస్ డిసెంబర్ 28 సంగారెడ్డి జిల్లా దేశ చరిత్రలో.. పంచాయితీ ఎన్నికలలో గెలుపు కొరకు, ప్రచారం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి రేవంత్ రెడ్డి…
జనం న్యూస్ డిసెంబర్.28 . అమలాపురం అమలాపురంటౌన్ లోమహిపాలవీధిపెళ్లిళ్లు వెంకన్న దేవాలయం గోడ ప్రక్కన ఎత్తు పల్లాలు గా ఉన్న మట్టినిపొక్లిన్చేఅమలాపురం.7వ వార్డు జనసేన కౌన్సిలర్ గండు స్వామి.దేవి హారిక మరియు అమలాపురం పురపాల సంఘం సిబ్బందిదగ్గర ఉండి శుభ్రం చేయించారు…
జనం న్యూస్ డిసెంబర్ 68 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి. ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల బాబ్జి ని రాష్ట్ర బిజెపి యువ మోర్చా అధికార ప్రతినిధి…
జనం న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి క్రింది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తారీఖున ముక్కోటి…
పద్మిని మారుతి జుక్కల్ డిసెంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పత్తలాపూర్ గ్రామ నూతన సర్పంచిగా ఎన్నికైన పద్మనీబాయి మారుతి శనివారము రోజు జుక్కల్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను మాజీ…