అసెంబ్లీ గన్ పార్ట్ 2 దగ్గర తెలంగాణ ఉద్యమకారుల నిరసన,
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండల జనం న్యూస్ రిపోర్టర్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య తెలంగాణ ఉద్యమకారుల పురం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ ఉద్యమకారుల పురం ములుగు జిల్లా నాయకుడు…
నూతనంగా యాడ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా షేక్ కరిముల్లా కి సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 24 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 95509789550 చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో బంధుమిత్రుల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆ దేవుడు ఆశీస్సులు మీపై…
సూచికలు ఉన్నా.. దూసుకెళ్తున్నారు.
( జనం న్యూస్ 24 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) రోడ్డు ప్రమాదాలలను నివారించేందుకు రాకపోకలు సాఫీగా జరిగేందుకు భీమారం పరిధిలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేశారు.. రోడ్లకు ఇరువైపులా రెండేసి లైన్లు విస్తరించిన పోలీసులు శాఖ…
HELP స్వచ్చంద సంస్థ లో హైరిస్క్ వ్యక్తులకు హెపటైటిస్ B మరియు C నిర్ధారణ పరీక్షలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 24 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారికి వాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం మరియు జిల్లా మెడికల్ అండ్ హెల్త్…
శ్రీశ్రీశ్రీ లంకతల్లమ్మ తల్లికి ఆషాడ మాసం సారె
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ లంక తల్లమ్మ తల్లి అమ్మవారికి ముమ్మిడివరం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల నుండి అమ్మవారికి ఊరి ఆడపడుచులు ఊరి కోడళ్ళు సారె…
అంగన్వాడి ఉద్యోగికి జైలు శిక్ష
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి అంగన్వాడీ ఉద్యోగులకు జైలు శిక్ష విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ ఉద్యోగులకు కోర్టు జైలు శిక్ష విధించింది. కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం వెంట్రు శ్రీరమణ ( అంగన్వాడీ…
మైనర్ డ్రైవింగ్ – ర్యాష్ డ్రైవింగ్ తో భయపడుతున్న కాలనీవాసులు
జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం పరిపాటయింది. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు సైతం ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు సైతం పట్టించుకోకపోవడం, తల్లిదండ్రుల…
కుల నిర్మూలనే గుర్రం జాషువాకు మనమిచ్చే ఘన నివాళి
జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళానిలయం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ…
జిల్లా వ్యవసాయ అధికారిని కలిసిన సిరికొండ బిజెపి నాయకులు..!
జనంన్యూస్. 24.సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రానికి చెందిన భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యవసాయ అధికారి గోవింద్ ను. రాష్ట్ర కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి. మరియు సిరికొండ కిషన్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. బండి రమేష్
జనం న్యూస్ జులై 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని ఈ పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన…