• February 4, 2026
  • 57 views
వైఎస్సార్‌సీపీ యువజన విభాగంలో తోట వాసు నియామకం: పార్టీ బలోపేతమే లక్ష్యం..

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా, పార్టీ కేంద్ర కమిటీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్,…

  • February 4, 2026
  • 63 views
నిర్లక్ష్యానికి, నిదర్శనం.

జనం న్యూస్,4 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, రోడ్డుపై నిర్మించిన వంతెన, కొన్ని నెలల క్రితం కూలిపోయింది.…

  • February 4, 2026
  • 62 views
ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ 3 ఫిబ్రవరి ఘట్కేసర్ ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు షామీర్‌పేట్‌లోని ఎన్ పి జి వ్యాలీలో అత్యంత వైభవంగా జరిగాయి.ఈ సందర్బంగా వేడుకల్లో ప్రభాకర్ గౌడ్ ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు…

  • February 3, 2026
  • 71 views
కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ట్రెజరర్ గ్రంధి నానాజీ

పయ నుంచి సూర్యుడు ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్…

  • February 3, 2026
  • 72 views
అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన…ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపాలెం గ్రామంలో నీతి పూడి వరాహ పల్లపు రాజు కు చెందిన తాటాకు ఇల్లు గ్యాస్ లీకేజ్…

  • February 3, 2026
  • 65 views
తొలి మహిళా డీఎంఓగా డాక్టర్ పి. మౌనిక బాధ్యతల స్వీకారం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. ​నందలూరు స్థానిక రైల్వే ఆసుపత్రికి మొట్టమొదటి మహిళా రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ పి. మౌనిక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు రాచూరి మురళి ఆధ్వర్యంలో…

  • February 3, 2026
  • 72 views
ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

9వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ జోరందుకున్న ప్రచారం బిచ్కుంద ఫిబ్రవరి జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • February 3, 2026
  • 66 views
పోతలపాడు కందల్లపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం… మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 3 తర్లుపాడు మండలంలోని పోతలపాడు కందల్లపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.కంది , మినుము పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు రైతులు తెలియజేశారు. వ్యాపారులు గ్రామాలలో క్వింటా రూ 8000 – 8200…

  • February 3, 2026
  • 64 views
మెట్పల్లి ఘనంగా నిర్వహించిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణం

జనం న్యూస్ ఫిబ్రవరి 03: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అపూర్వ వైభవంగా నిర్వహించబడింది.ఈ శుభ సందర్భంగా మెట్పల్లి ఎల్‌ఐసి మేనేజర్ రామ శాస్త్రి దంపతులకు పంతులుగారు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా ఘన…

  • February 3, 2026
  • 68 views
కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ట్రెజరర్ గ్రంధి నానాజీ

జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్ని…