జనం న్యూస్ డిసెంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం; మేకలు, గొర్రెలు పెంచుతున్న రైతులు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను తప్పకుండా త్రాగించి, తమ పశువులను నట్టల నుంచి రక్షించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ డీవీఏహెచ్ఓ డాక్టర్ గంగాధరయ్య…
జనం న్యూస్ ; డిసెంబర్ 27 శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్లో ఘనంగా మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం ప్రదర్శనలు నిర్వహించారు .…
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, కుండలేశ్వరం గ్రామంలోని శ్రీ కుండలేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఏర్పాటు చేసిన…
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాట్రేనికోన మండలం చెయ్యేరు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ మరియు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు…
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఈరోజు కాట్రేనికోన మండలం పల్లంకురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు…
జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 29న జరిగే అసెంబ్లీని ముట్టడిస్తాము బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు. బి ఆర్ యస్ వి రాష్ట్ర…
జనంన్యూస్. 27. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామపంచాయతీ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అడవి సమీపంలో సాక్షాత్తు రాములవారు సీతమ్మ వెలిసినారు గ్రామ కమిటీ వారు అక్కడ ఆలయం నిర్మించడానికి…
జనం న్యూస్ డిసెంబర్ 27, వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మెతుకు ఆనంద్ మంచి రెడ్డి కిషన్ రెడ్డి…
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జైనూర్: జైనూర్ మండలం జంగాం గ్రామంలో సర్పంచ్ పెందూర్ అనసూయబాయి–అర్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీలో చేరి జంగాం గ్రామాన్ని…
ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 27 టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు…