• January 18, 2025
  • 238 views
ఎన్టీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు…

  • January 18, 2025
  • 204 views
తడ్కల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో లబ్ధిదారులకు ( పిఎంజెజెబివై ) చెక్కులను అందించిన బ్యాంక్ మేనేజర్ కె మహేందర్

జనం న్యూస్,జనవరి 18,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ…

  • January 18, 2025
  • 116 views
గెడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్‌ రిప్లై

జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్‌ జగన్‌ అభిమాని గెడ్డం ఉమ ట్విటర్‌ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు…

  • January 18, 2025
  • 115 views
ఎవరెన్ని కుట్రలు చేసినా..ఢిల్లీ పీఠం మాదే.

జనం న్యూస్ 18 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా —–కాంగ్రెస్ కు మరోసారి గుణపాఠం ఖాయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపి అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హైదరాబాద్ లోని…

  • January 18, 2025
  • 114 views
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ||

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.…

  • January 17, 2025
  • 189 views
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి*

జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)     రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు…

  • January 17, 2025
  • 157 views
రామయ్య స్వామి వారి కి రక్షణ కరువు…!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 17 (జనం న్యూస్):- * కేబుల్ వైరు దొంగిలించిన దొంగలు… * బిక్కుబిక్కుమంటున్న ఆటోనగర్ చిరు వ్యాపారులు… * ఒక్కొక్కరిగా మార్కాపురం చేరుకుంటున్న ఆటోనగర్ వ్యాపారులు…. * లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇంటికి…

  • January 17, 2025
  • 174 views
పదునైన ఆయుధం తో దాడి – తలకు తీవ్ర గాయాలు..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 17 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం దేవనగరం గ్రామంలో రూ.50 నగదు చెల్లింపు విషయంలో కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన శ్రీకాంత్ పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.…

  • January 17, 2025
  • 161 views
మెరైన్ పోలీసు స్టేషన్ లో సిబ్బంది కొరత!

తీర ప్రాంత పరిరక్షణ సాధ్యమేనా? ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 17 (జనం న్యూస్):- సింగరాయకొండ: రాష్ట్రం లో తీర ప్రాంత విస్తీర్ణం అత్యధిక శాతం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు…

  • January 17, 2025
  • 116 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తడకమళ్ళ సుధాకర్ మృతి చెందగా శుక్రవారంనాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సుధాకర్ భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పమర్శించి వారికి ఐదు వేల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com