ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఖమ్మం జిల్లా శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే…
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.
జనం న్యూస్, ఫిబ్రవరి 20 : ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాతల పెట్టుబడుల సహాయార్ధం ఇచ్చే పిఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల…
బి వి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి వి ఆర్ ఐ టి ) కళాశాలలో స్థాయి ఈ బాహా సే ఇండియా 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభం
జనం న్యూస్. ఫిబ్రవరి 20. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి వి రాజు సాంకేతిక విద్య సంస్ధ (బి వి ఆర్ ఐ టి) కళాశాలలో జాతీయ ఈ బాహా సే…
తెలంగాణ ఆదర్శపాఠశాల వార్షికోత్సవ ఉత్సవం..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ జానపద గేయాలు మరియు లంబాడి వేషధారణలతో నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు…
ఐదు రోజులపాటు పెద్దగట్టుకు కులమతాలకు అతీతంగా జనజాతర
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా పెద్దగట్టు… బేరిల చప్పులతో, శివ సత్తుల విన్యాసాలతో, ఓలింగా…. నామ స్మరణతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జనం న్యూస్ ఫిబ్రవరి 21 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) చివ్వేంల మండలం దురాజ్ పల్లిలో మాఘ మాసంలో…
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలసి విజ్ఞాపన పత్రం అందజేత మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ ఏ పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ…
బైక్ ర్యాలీని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి హిందువుకి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్…
ప్రజల భవిష్యత్, రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు చంద్రబాబు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆయన కష్టానికి తగిన చేయూతగా, కూటమి అభ్యర్థి ఆలపాటికి భారీ మెజారిటీ కట్టబెట్టడమే మనందరి బాధ్యత. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడటంతో మాజీమంత్రి,…
గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మండల సీఐటీయూ కన్వీనర్ కే . సోమునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, రైతు సంఘం నాయకులు కె. రామ సదాశివరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలు…
పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలంలోని చిలిపిచెడ్ మరియు చిట్కుల్ రైతు వేదికల్లో రైతులకు పంటకొత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన…