• February 20, 2025
  • 58 views
మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావును క‌లసి విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేత మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఏఐటీయూసీ అనుబంధ ఏ పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్ర‌ట‌రీ…

  • February 20, 2025
  • 64 views
బైక్ ర్యాలీని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి హిందువుకి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్…

  • February 20, 2025
  • 56 views
ప్రజల భవిష్యత్, రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు చంద్రబాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆయన కష్టానికి తగిన చేయూతగా, కూటమి అభ్యర్థి ఆలపాటికి భారీ మెజారిటీ కట్టబెట్టడమే మనందరి బాధ్యత. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడటంతో మాజీమంత్రి,…

  • February 20, 2025
  • 65 views
గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మండల సీఐటీయూ కన్వీనర్ కే . సోమునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, రైతు సంఘం నాయకులు కె. రామ సదాశివరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలు…

  • February 20, 2025
  • 59 views
పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలంలోని చిలిపిచెడ్ మరియు చిట్కుల్ రైతు వేదికల్లో రైతులకు పంటకొత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన…

  • February 20, 2025
  • 280 views
భార్య చంద్రమ్మ,ను కిరాతకంగా గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త

మ‌ద్యం మ‌త్తులో.. భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త జనం న్యూస్,ఫిబ్రవరి 20,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప భార్య చంద్రమ్మ (45) అతి కిరాతకంగా గొడ్డలితో నరికి…

  • February 20, 2025
  • 61 views
ఇంద్ర‌జిత్ గుప్త ఆశ‌యాల‌ను కొనసాగిస్తాంసీపీఐ ఆధ్వ‌ర్యంలో ఘ‌న నివాళి

జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర హోం మంత్రి, పదకొండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన ఇంద్రజిత్తు గుప్తా ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌టానికి…

  • February 20, 2025
  • 63 views
ఘనంగా బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు. తెలుగు జర్నలిస్టుల యూనియన్

జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని పురుషోత్తపట్నం చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు జర్నలిస్టుల…

  • February 20, 2025
  • 234 views
పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న సిరికొండ ఎస్సై..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని పెద్ద వాల్గోట్ గ్రామ శివారులో గల మామిడి వనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్. తన సిబ్బందితో కలిసి అట్టి…

  • February 20, 2025
  • 58 views
పరిశ్రమల పై దృష్టి సాధించండి

జనం న్యూస్ 20: నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పరిశ్రమలకు అనుకూలమైనదని మండలంలో మూసివేసిన పరిశ్రమ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎన్డీఏ నాయకులు షేక్ మౌల పఠాన్ మెహర్ ఖాన్ బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com