• February 18, 2025
  • 62 views
ఆస్తి కోసం తండ్రినే హత్య చేసిన కొడుకు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం గాజులరేగలో ఫిబ్రవరి 12న జరిగిన హత్య కేసును చేధించి, హత్యకు పాల్పడిన నిందితుడు కరణపు సాయి ముదురు (20 సం.లు) ను విజయనగరం 2వ పట్టా…

  • February 18, 2025
  • 21 views
విలేకరిపై దాడిని ఖండించిన చిన్న

జనం న్యూస్ 18 : ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శ్రీను మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడిని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సోమవారం ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభంగా ఉన్న…

  • February 18, 2025
  • 34 views
ఏపీయూడబ్ల్యూజే 2025 డైరీ ఆవిష్కరణ…

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్ర ప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ నూతన డైరీని సోమవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు…

  • February 18, 2025
  • 31 views
విద్యుత్తు మీటర్ రీడింగ్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించండి.ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.డి శివారెడ్డి మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు డిమాండ్

జనం న్యూస్ 18: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విద్యుత్తు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే వర్కర్ల పొట్టలు కొడతారా ముఖ్యమంత్రి గారూ ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్…

  • February 18, 2025
  • 23 views
ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు

జనం న్యూస్,ఫిబ్రవరి18, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 82,83 కు సంబంధించిన 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రుగుడు,జీడి తోటలను అక్రమంగా నరికి ట్రాక్టరుతో దున్నించి భూమిలో పనులు…

  • February 18, 2025
  • 41 views
ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపిన బిఆర్ఎస్ కార్యకర్తలు..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు. మరియు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. పుట్టినరోజు వేడుకలు. రావుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామపంచాయతీ కూడలిలో…

  • February 18, 2025
  • 36 views
సామాజిక సేవలో మరో ముందడుగు- సీఎం. సహాయ నిధి చెక్కులు అందజేసిన ఆవుల రాజిరెడ్డి

జనం న్యూస్. ఫిబ్రవరి 17 . మెదక్ జిల్లా. నర్సాపూర్ . కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఏ ఆర్ ఆర్ క్యాంపు కార్యాలయంలో హత్నూర మండలానికి చెందిన పలువురు లబ్బిదారులు మెరుగైన చికిత్స కోసం సీఎం…

  • February 18, 2025
  • 24 views
బిచ్కుంద ఎంఈఓ ఆఫీసులో

2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన… బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ 2008 డీఎస్సీ అభ్యర్థుల కు పోస్టింగులు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టాకేలకు విద్యాశాఖ లో చలనం వచ్చి 2008 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులని కామారెడ్డి జిల్లాలో పోస్టింగ్లు…

  • February 18, 2025
  • 29 views
ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) పాల్వంచ ఆశ్రమ వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం…

  • February 18, 2025
  • 44 views
అర్హులైన ప్రతి విద్యార్థి ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) అర్హులైన విద్యార్థులందరూ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com