బాధిత కుటుంబనికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
జనం న్యూస్ :18: ఫిబ్రవరి మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;చిన్నకోడూరు మండలనికి చెందిన పులి పుష్పలత, సుమన్ దంపతుల కుమార్తె పులి శ్రీనిధికి గుండె ఆపరేషన్ కావడం వల్ల వారి కుటుంబ నికి సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జ్ పూజల హరీ కృష్ణ ఆదేశాల…
పేరాబత్తుల రాజశేఖర్ అఖండ విజయం కోసం కృషి చేయాలి చెల్లి అశోక్. నరసింహారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మ్మిడివరంలో మంగళవారం ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు దొమ్మేటి…
విద్యార్థినీలకు చట్టాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్ పీబ్రవరి 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జికొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాస్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పర్యవేక్షణ లో మంగళవారం కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల…
సబ్బుబిళ్ల మీద శివాజీ చిత్రం వేసిన రామకోటి రామరాజు
హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు శివాజీ -అతని శౌర్యం, ధైర్యం ప్రతి భారతీయునికి ఆదర్శం జనం న్యూస్, ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఛత్రపతి శివాజీ జయంతిని సందర్బంగా సబ్బుబిళ్ల మీద…
మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు..
జనం న్యూస్: ఫిబ్రవరి 18: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ హుస్సేన్ (38) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని గ్రహించిన 1997-98…
బ్రహ్మకుమారిస్ 89వ అవతరణ మరియు శివ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో ఓంశాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో 89వ.అవతరణ మరియు శివజయంతి ఉత్సోవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక బాలానగర్…
రేవంత్ రెడ్డి సర్కార్ పై కూకట్ పల్లి కార్పొరేటర్ల ఆగ్రహం
జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్లగా తయారైన జిహెచ్ఎంసి…
భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పైడితల్లి, నూకాలమ్మఅమ్మవార్ల పండుగ
అమ్మవార్లను దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,ఫిబ్రవరి 18 : అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోని నడింపల్లి, మడుతూరు గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పైడితల్లి మరియు నూకాలమ్మ అమ్మవార్ల పండుగలను భక్తిశ్రద్ధలతో ఘనంగా…
ఉపాధ్యాయుల దగ్గర లంచాలు తీసుకుంటున్న జిల్లా సైన్స్ అధికారి జయదేవ్
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్ పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం భారత పెడరేషన్ జిల్లా ఎస్ యఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్…
రేషన్ బియ్యం విక్రయలు చేస్తే కార్డు తొలగించడం కఠిన చర్యలు
ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు…