• January 23, 2025
  • 108 views
రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు

జనం న్యూస్ జనవరి 23 జిల్లా బ్యూరో:- రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలు విద్యార్థులలో విషయ…

  • January 23, 2025
  • 112 views
25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

జనం న్యూస్ జనవరి 24 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ఈనెల 25 న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా…

  • January 23, 2025
  • 107 views
ఆర్టీ ఐ నిఘా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ…ఎంపీడీఓ, ఎస్సై ప్రవీణ్..

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం రోజున మండల అభివృద్ధి అధికారి గౌరీ శంకర్, మండల ఎస్సై కొట్టె ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్…

  • January 23, 2025
  • 101 views
ఘనంగా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 23 ాట్రేనికోన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐ టి, విద్యాశాఖ మంత్రి నార లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కాట్రేనికోన మండలంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా టిడిపి నాయకులు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి…

  • January 23, 2025
  • 76 views
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్

జనం న్యూస్ జనవరి 23( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం…

  • January 23, 2025
  • 105 views
పదవతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బహుకారణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య కుమారుడు వరప్రసాద్ బహుకరణ పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 43 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బహుకరించడం జరిగిందిఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ తో…

  • January 23, 2025
  • 110 views
విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ

జనం న్యూస్ జనవరి 23 అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆర్థిక సహాయంతో యూటీఎఫ్ వారు రూపొందించిన టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ను కాదంబర సుందరమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి…

  • January 23, 2025
  • 99 views
హత్నూర గ్రామసభలో రసాభసా అధికారులను నిలదీసిన గ్రామస్తులు

జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ రసాబసాగా కొనసాగింది. గ్రామస్తుల మరియు అధికారుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నెలకొంది. ప్రజా పాలనలో…

  • January 23, 2025
  • 7475 views
తెలంగాణలో లైవ్ మర్డర్ మహిళ కోసం నడి రోడ్డుపై పొడుచుకున్న డ్రైవర్లు (లైవ్ వీడియో చూడండి)

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో పట్టపగలే ఓ దారుణం జరిగింది. ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ లైవ్ మర్డర్‌ను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో…

  • January 23, 2025
  • 93 views
ఆందోళన వద్దు.. అర్హులైన వారందరికీ పథకాలు వర్తిస్తాయి..

▪ పింగిలి రాకేష్.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్:- ప్రజా పాలన లో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా మరియు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో జమ్మికుంట మండలం కోరుపల్లి గ్రామంలో మరియు వెంకటేశ్వరరావుపల్లి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com