• January 25, 2025
  • 104 views
“మంచి నీటి కొలాయిలు వెయ్యాలి”

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పట్టణంలోని రామకృష్ణ నగర్‌, ఎల్పీజీ నగర్‌ కాలనీలలో మంచినీటి కొలాయిలు వేయాలని కోరుతూ జనవరి 28న మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి…

  • January 24, 2025
  • 100 views
టివిఏసి జెఎసి దీక్షలువిరమణ

మెదక్ జిల్లా టీవీఏసి జేఏసీ అధ్యక్షులు స్వామి జనం న్యూస్ 2025 జనవరి 24 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్):- విద్యుత్ సంస్థలోఆర్టిసన్స్ ను ప్రభుత్వం లోకి కాన్వర్షన్ చెయ్యాలి లేకపోతే మళ్ళీ ఉద్యమ కార్యాచరణ తప్పదని మెదక్ జిల్లా ఆర్టిసన్స్…

  • January 24, 2025
  • 167 views
విజయవంతమైన ప్రజా పరిపాలన సభలు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు..

అభినందిస్తున్న ప్రజానీకం. ప్రతిపక్ష నాయకుల చేసేటువంటి ఆరోపణలు అపోహాలు నమ్మొద్దు… కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి….. జనం న్యూస్ 24 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

  • January 24, 2025
  • 102 views
లబ్ధిదారులకు గ్రామసభలలోనే ఎంపిక చేయాలి: సి పి ఎం

జనం న్యూస్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో సిపిఎం మండల, పట్టణ కమిటీల సమావేశం సూదగాని సత్య రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి…

  • January 24, 2025
  • 99 views
ప్రపంచ పెట్టుబడుల సదస్సు రాష్ట్ర ప్రగతికి నవ్య ఉషస్సు. పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- దావోస్ సదస్సు సాక్షిగా పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల, దేశాల ప్రతినిధులతో ఏపీ సీఎం అండ్ కో జరిపిన చర్చలు సఫలం. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో విజయవంతమైన…

  • January 24, 2025
  • 95 views
ప్రజా పాలనలో ఎమ్మెల్యేకు నిరసనశగా

జనం న్యూస్ జనవరి(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నాడు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ కు ప్రజల నుండి నిరసన ఎదురైంది. లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీసినారు.…

  • January 24, 2025
  • 1910 views
ఛీ.. చీ ఏంట్రా ఇది.. చివరికి మేకను కూడా వదలని కామాంధుడు (వీడియో చూడండి)

జనం న్యూస్:- దేశంలో రోజురోజుకూ మానవ మృగాలు పెరిగిపోతున్నారు. ఆడ, మగ, పసి, ముసలి అనే తేడా లేకుండా చివరకు మూగజీవాల మీద కూడా తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.…

  • January 24, 2025
  • 95 views
యూరియా కొరతతో అన్నదాత తిప్పలు.

జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా…

  • January 24, 2025
  • 104 views
యూరియా కొరతతో అన్నదాత తిప్పలు.జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా వాడకం ఉంటుంది. కానీ అవసరానికి సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవ కేంద్రాలలో, దుకాణాలలో యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వలు సరిపడా లేవని వ్యాపారులు చెప్పుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుకాణాల వ్యాపారులు పంపిణీ దారుల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు బస్తా 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి ఉంచి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు…

  • January 23, 2025
  • 85 views
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా జెడ్పి సీఈవో జానకి రెడ్డి అన్నారు, గురువారం హత్నూర మండల పరిధిలోని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com