సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు
జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…
దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
ఈసారైనా తులం బంగారం ఇస్తారా?ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న.
జనం న్యూస్ ఫిబ్రవరి 15; జమ్మికుంట కుమార్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వనున్నదా లేదా? అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భుత్వాన్ని నిలదీశారు.శనివారం వీణవంకలోని తన స్వగృహంలో…
శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురుదత్త స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకుడు ప్రేమ కుమార్
జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీ లోని శ్రీ హరి హరక్షేత్ర దేవస్థాన చైర్మన్ పి నాగిరెడ్డి , నాగరాజు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురు…
గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జనం న్యూస్ 15 ఫిబ్రవరి( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ఇల్లందు మండలం రొంపేడు గ్రామం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థినీలతో…
ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ
ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..-భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జనం న్యూస్ ఫిబ్రవరి 15…
స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15 తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ సమాజమే ఒక దేవాలయం అందులోనే మనం జీవిస్తున్నాము. మనం ఆరోగ్యంగా…
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…..
జుక్కల్ ఫిబ్రవరి 15; జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…
:కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం.
జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని…
ఘనంగా కనకదుర్గ జాతర
జనం న్యూస్ ఫిబ్రవరి 14 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్) ప్రతి సంవత్సరం రెండు రోజులపాటు నిర్వహించే కనకదుర్గ జాతరను చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ముందుగా రైతులు,కర్షకులు తమ వ్యవసాయ వాహనాలకు రంగు రంగుల…