• February 18, 2025
  • 53 views
మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు..

జనం న్యూస్: ఫిబ్రవరి 18: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ హుస్సేన్ (38) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని గ్రహించిన 1997-98…

  • February 18, 2025
  • 57 views
బ్రహ్మకుమారిస్ 89వ అవతరణ మరియు శివ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో ఓంశాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో 89వ.అవతరణ మరియు శివజయంతి ఉత్సోవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక బాలానగర్…

  • February 18, 2025
  • 46 views
రేవంత్ రెడ్డి సర్కార్ పై కూకట్ పల్లి కార్పొరేటర్ల ఆగ్రహం

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్లగా తయారైన జిహెచ్ఎంసి…

  • February 18, 2025
  • 64 views
భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పైడితల్లి, నూకాలమ్మఅమ్మవార్ల పండుగ

అమ్మవార్లను దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,ఫిబ్రవరి 18 : అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోని నడింపల్లి, మడుతూరు గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పైడితల్లి మరియు నూకాలమ్మ అమ్మవార్ల పండుగలను భక్తిశ్రద్ధలతో ఘనంగా…

  • February 18, 2025
  • 46 views
ఉపాధ్యాయుల దగ్గర లంచాలు తీసుకుంటున్న జిల్లా సైన్స్ అధికారి జయదేవ్

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్ పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం భారత పెడరేషన్ జిల్లా ఎస్ యఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్…

  • February 18, 2025
  • 49 views
రేషన్ బియ్యం విక్రయలు చేస్తే కార్డు తొలగించడం కఠిన చర్యలు

ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు…

  • February 18, 2025
  • 84 views
ఆస్తి కోసం తండ్రినే హత్య చేసిన కొడుకు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం గాజులరేగలో ఫిబ్రవరి 12న జరిగిన హత్య కేసును చేధించి, హత్యకు పాల్పడిన నిందితుడు కరణపు సాయి ముదురు (20 సం.లు) ను విజయనగరం 2వ పట్టా…

  • February 18, 2025
  • 49 views
విలేకరిపై దాడిని ఖండించిన చిన్న

జనం న్యూస్ 18 : ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శ్రీను మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడిని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సోమవారం ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభంగా ఉన్న…

  • February 18, 2025
  • 81 views
ఏపీయూడబ్ల్యూజే 2025 డైరీ ఆవిష్కరణ…

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్ర ప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ నూతన డైరీని సోమవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు…

  • February 18, 2025
  • 55 views
విద్యుత్తు మీటర్ రీడింగ్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించండి.ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.డి శివారెడ్డి మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు డిమాండ్

జనం న్యూస్ 18: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విద్యుత్తు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే వర్కర్ల పొట్టలు కొడతారా ముఖ్యమంత్రి గారూ ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com