• February 2, 2025
  • 20 views
.మాదిగల మహా యుద్ధభేరిని విజయవంతం చేయాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండల్ రిపోర్టర్ మామిడి రవిశాయంపేట మండలం కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్దఎమ్మార్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ నేతృత్వంలో అణగారిన వర్గాలకు న్యాయం చేగురుతోందని ఎమ్మార్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కెర ముఖేష్…

  • February 2, 2025
  • 23 views
హత్నూర అల్వాయి చెరువు ఆయకట్టు నక్ష బాటను కాపాడాలి

అక్రమంగా రోడ్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తహసిల్దార్ కు రైతులు ఫిర్యాదు, జనం న్యూస్. ఫిబ్రవరి 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అల్వాయి చెరువు ఆయకట్టు రైతులకు…

  • February 2, 2025
  • 73 views
ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్..!

జనంన్యూస్. 02.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మాదిగ సమాజాన్ని ఏకం చేయడానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుమంద కృష్ణ మాదిగ అన్న ఆదేశానుసారం ఈ కార్యక్రమం సిరికొండ మండలంలోని చిన్న వాల్గొట్.గ్రామ మాదిగ సంఘం కులస్థులతో సమావేశం…

  • February 2, 2025
  • 18 views
నిర్మలమ్మ మాయా బడ్జెట్లో ఆంధ్రా ప్రజల చెవుల్లో కమలం పుష్పాలు.

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శజనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వార్షిక మాయా బడ్జెట్ లో దేశప్రజల ఆర్థిక ప్రయోజనాల ప్రాధాన్యత కంటే…

  • February 2, 2025
  • 18 views
|మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయం||ఆత్మీయ వీడ్కోలు సభలో విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ మరియు స్వచ్చంద విరమణ చేసిన (1) ఎఆర్ డిఎస్పీ యూనివర్స్ (2) ఎఆర్ హెడ్…

  • February 2, 2025
  • 19 views
నిర్మలమ్మది ప్రజల బడ్జెట్‌-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు.కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారన్నారు.వికసిత్ భారత్‌ విజన్‌ను…

  • February 2, 2025
  • 18 views
యువకుడుపై పోక్సో కేసు నమోదు

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడిపై పోక్సో, వరకట్న కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం… స్థానికంగా ఉంటున్న మైనర్‌ బాలికతో యువకుడు…

  • February 1, 2025
  • 28 views
కులం పేరుతో దూషించి వ్యక్తికి జైలు శిక్ష

జనం న్యూస్ ఫిబ్రవరి 01(నడిగూడెం) మండల కేంద్రానికి చెందిన కుంభజడ వెంకటమ్మ భర్త శ్రీను ను అదే గ్రామానికి చెందిన అహల్య కులం పేరుతో దూషించారని ఇచ్చిన పిర్యాదు మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో 27/19 లో సెక్షన్ 324,504,506,లలో…

  • February 1, 2025
  • 29 views
చిలకలూరిపేట; మండలంలోని కావూరు గ్రామ సర్పంచ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు భర్త యడ్లపల్లి తాతయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు,…

  • February 1, 2025
  • 25 views
అసైన్డ్ భూములే లక్ష్యంగా మట్టిని తోడేస్తున్న మాఫియా.

సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1. అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకొని కొందరు అర్ధరాత్రి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు,హత్నూర మండల పరిధిలో మొరం మట్టి తవ్వకాలు అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com