• February 1, 2025
  • 37 views
ఈవో దాసరి చంద్రశేఖర్ కు డైరీ అందజేత.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట మండలంలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రం నందు త్రీ కోటేశ్వర స్వామి దేవస్థాన ఈవో దాసరి చంద్రశేఖర్ కు శనివారం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన…

  • February 1, 2025
  • 27 views
కరపత్రాల ఆవిష్కరణ

జనం న్యూస్ ఫిబ్రవరి 1 నడిగూడెం కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల నమోదును కోరుతూ రూపొందించిన కళాశాలలో సౌకర్యాలతో కూడిన కరపత్రాలను శనివారం కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్ ఆవిష్కరించారు…

  • February 1, 2025
  • 27 views
గుర్తుతెలియని వ్యక్తులచే దొంగతనం..!

జనంన్యూస్. ఫిబ్రవరి. 01.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో. అంకం సత్తయ్య.అనే రైతు తన మరదలు యొక్క ఆరోగ్యం బాగాలేదని తేదీ 31.1.2025 నాడు10 గంటలకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా తిరిగి ఈరోజు ఉదయం 11…

  • February 1, 2025
  • 29 views
నీటి ఎద్దడి రాకుండా ముందుస్తూ చర్యలు

జనం న్యూస్ ఫిబ్రవరి 1 నడిగూడెం వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. ఈనెల 1వ నుండి10 తేదీ వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో…

  • February 1, 2025
  • 49 views
గుర్తుతెలియని వ్యక్తులచే దొంగతనం..!

జనంన్యూస్. ఫిబ్రవరి. 01.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో. అంకం సత్తయ్య.అనే రైతు తన మరదలు యొక్క ఆరోగ్యం బాగాలేదని తేదీ 31.1.2025 నాడు10 గంటలకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా తిరిగి ఈరోజు ఉదయం 11…

  • February 1, 2025
  • 26 views
చెస్ టోర్నమెంట్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం: మద్దుల వెంకట కోటయ్య.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్పార్క్ రాష్ట్ర ఓపెన్ చెస్ట్ టోర్నమెంట్ కర్నూలు జిల్లాలోని సంసిద్ పాఠశాల సంతోష్ నగర్ లో ఈ నెల 2వతేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు కీర్తి రూరల్…

  • February 1, 2025
  • 29 views
సోమవారం ప్రజావాణి రద్దు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…

  • February 1, 2025
  • 25 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు…

  • February 1, 2025
  • 26 views
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు భోజనం చేసే గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.శనివారం మునగాల మండల…

  • February 1, 2025
  • 23 views
ఫిబ్రవరి నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది

జనం న్యూస్ జనవరి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల ప్రతినిధిఈ రాబోయే ఫిబ్రవరి ఇప్పుడు నివసించే (బ్రతికి ఉన్న) వారందరూ… చూసే చివరి ఫిబ్రవరి. ఎందుకంటే..? ఇటువంటి ఫిబ్రవరి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. మనకు (వచ్చే)…

Social Media Auto Publish Powered By : XYZScripts.com