• January 23, 2025
  • 33 views
పదవతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బహుకారణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య కుమారుడు వరప్రసాద్ బహుకరణ పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 43 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బహుకరించడం జరిగిందిఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ తో…

  • January 23, 2025
  • 49 views
విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ

జనం న్యూస్ జనవరి 23 అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆర్థిక సహాయంతో యూటీఎఫ్ వారు రూపొందించిన టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ను కాదంబర సుందరమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి…

  • January 23, 2025
  • 32 views
హత్నూర గ్రామసభలో రసాభసా అధికారులను నిలదీసిన గ్రామస్తులు

జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ రసాబసాగా కొనసాగింది. గ్రామస్తుల మరియు అధికారుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నెలకొంది. ప్రజా పాలనలో…

  • January 23, 2025
  • 7394 views
తెలంగాణలో లైవ్ మర్డర్ మహిళ కోసం నడి రోడ్డుపై పొడుచుకున్న డ్రైవర్లు (లైవ్ వీడియో చూడండి)

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో పట్టపగలే ఓ దారుణం జరిగింది. ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ లైవ్ మర్డర్‌ను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో…

  • January 23, 2025
  • 34 views
ఆందోళన వద్దు.. అర్హులైన వారందరికీ పథకాలు వర్తిస్తాయి..

▪ పింగిలి రాకేష్.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్:- ప్రజా పాలన లో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా మరియు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో జమ్మికుంట మండలం కోరుపల్లి గ్రామంలో మరియు వెంకటేశ్వరరావుపల్లి…

  • January 22, 2025
  • 29 views
ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

ఎం జె ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక ఏబిసిడి వర్గీకరణగా ధ్యేయంగా జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ఎంజే ఎఫ్ బలోపేతానికి మాదిగ జర్నలిస్టుల కృషి చేయాలని ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు…

  • January 22, 2025
  • 23 views
రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణలో స్పష్టత లేని ప్రకటనలు. కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా ఈ నేపథ్యంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు వార్డ్ ఆఫీస్ కి…

  • January 22, 2025
  • 38 views
మునగాల ను కమ్మేసిన మంచు దుప్పటి

జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో బుధవారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది.తెల్లవారుజాము నుండి ఉదయం 11 గంటలు దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది.జాతీయ రహదారిపై రాకపోకలు…

  • January 21, 2025
  • 24 views
ఈనెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెల 20 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో…

  • January 21, 2025
  • 26 views
25 న అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈనెల 25న శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com