• January 24, 2025
  • 30 views
ప్రజా పాలనలో ఎమ్మెల్యేకు నిరసనశగా

జనం న్యూస్ జనవరి(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నాడు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ కు ప్రజల నుండి నిరసన ఎదురైంది. లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీసినారు.…

  • January 24, 2025
  • 1833 views
ఛీ.. చీ ఏంట్రా ఇది.. చివరికి మేకను కూడా వదలని కామాంధుడు (వీడియో చూడండి)

జనం న్యూస్:- దేశంలో రోజురోజుకూ మానవ మృగాలు పెరిగిపోతున్నారు. ఆడ, మగ, పసి, ముసలి అనే తేడా లేకుండా చివరకు మూగజీవాల మీద కూడా తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.…

  • January 24, 2025
  • 29 views
యూరియా కొరతతో అన్నదాత తిప్పలు.

జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా…

  • January 24, 2025
  • 30 views
యూరియా కొరతతో అన్నదాత తిప్పలు.జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా వాడకం ఉంటుంది. కానీ అవసరానికి సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవ కేంద్రాలలో, దుకాణాలలో యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వలు సరిపడా లేవని వ్యాపారులు చెప్పుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుకాణాల వ్యాపారులు పంపిణీ దారుల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు బస్తా 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి ఉంచి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు…

  • January 23, 2025
  • 27 views
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా జెడ్పి సీఈవో జానకి రెడ్డి అన్నారు, గురువారం హత్నూర మండల పరిధిలోని…

  • January 23, 2025
  • 45 views
రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు

జనం న్యూస్ జనవరి 23 జిల్లా బ్యూరో:- రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలు విద్యార్థులలో విషయ…

  • January 23, 2025
  • 50 views
25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

జనం న్యూస్ జనవరి 24 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ఈనెల 25 న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా…

  • January 23, 2025
  • 36 views
ఆర్టీ ఐ నిఘా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ…ఎంపీడీఓ, ఎస్సై ప్రవీణ్..

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం రోజున మండల అభివృద్ధి అధికారి గౌరీ శంకర్, మండల ఎస్సై కొట్టె ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్…

  • January 23, 2025
  • 30 views
ఘనంగా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 23 ాట్రేనికోన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐ టి, విద్యాశాఖ మంత్రి నార లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కాట్రేనికోన మండలంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా టిడిపి నాయకులు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి…

  • January 23, 2025
  • 22 views
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్

జనం న్యూస్ జనవరి 23( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com