విలేజ్ హెల్త్ స్యనిటేషన్ న్యూట్రిషన్ డే
జనం న్యూస్ మే 03 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం 4లో విలేజ్ హెల్త్ స్యనిటేషన్ న్యూట్రిషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు పిల్లలో బరువు పెరుగుదల…
మండల విద్యాధికారికి ఘన సన్మానం :
(జనం న్యూస్ మే 2 చంటి) ఈరోజు మండల వనరుల కేంద్రం దౌల్తాబాద్ నందు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు గారికి మండల వనరుల కేంద్రం సిబ్బంది ఘన సన్మానం చేయడం జరిగింది . దౌల్తాబాద్ మండలాన్ని పదవ తరగతి ఫలితాలలో…
కిశోరి వికాసం వేసవి శిక్షణా కార్యక్రమాల ప్రణాళిక
జనం న్యూస్ మే 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సిడిపిఓ మేడమ్ ఐ. విమల వారి ఆధ్వర్యంలో పల్లంకుర్రు అంగన్వాడీ సెంటర్ నందు పల్లంకుర్రు సచివాలయంకు సంబంధించిన కిశోరి బాలికలకు…
కోడెల అభివృద్ధి ఫలితాలు నేటికీ ప్రజలు అనుభవిస్తున్నారు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు శివప్రసాదరావు జయంతి సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణలో ప్రత్తిపాటి పల్నాడు పులిగా ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో అనేక…
అమరావతి పున:ప్రారంభ వేడుకకు వెళ్లే బస్సుల్ని ప్రారంభించిన ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సభకు వెళ్లే ప్రజలకు ఇబ్బందిలేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించిన ప్రత్తిపాటి రాజధానిలో నేడు అంగరంగ వైభవంగా జరగనున్న అమరావతి పున: నిర్మాణ పనులు ప్రారంభ…
ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామీదర్శించుకున్నారు. మర్రి రాజశేఖర్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణము లోని రజక కాలనీలో వేంచేసియున్న ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజల ప్రత్యేక…
దేశంలో రాహులిజం ప్రారంభమైంది. ఎం రాధాకృష్ణ.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు జన గణ మన పాడే ప్రతి ఒక్కరూ కులగణన ను సమర్ధించడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం, సమ సమాజ స్థాపన జరుగుతుందనే…
ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు
మండల అధ్యక్షుడు పరశురాం రావు జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రావు.…
పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని…
100కిలోల తలంబ్రాలు తీసుకొచ్చిన రామకోటి రామరాజు సన్మానం
ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి జనం న్యూస్, మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ…