తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు,రాష్ట్ర ప్రదాత,తొలి ముఖ్యమంత్రి
జనం న్యూస్ 17 ; ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా.డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. – జైనూర్ మండలం పోచంలొద్ది గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్…
జంమ్గి బి,లో కెసిఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన నాయకులు
బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎ దత్తు రావు జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్,ఫిబ్రవరి17, అచ్యుతాపురం మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం, ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం, మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ, ఆర్అండ్ఆర్…
నిలువ నీడ లేదు త్రాగునీరు లేదు
జనం న్యూస్ 17 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని ఎండలకు వాహన ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడలేక త్రాగునీరు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో ఉన్నారు…
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే, బెండు తీస్తా..!
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే, బెండు తీస జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సోపూర్ గ్రామం శక్తి నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు…
వివాహ వేడుకల్లో పాల్గొన్న ముదిరాజ్ సంఘం నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కొండపాక మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన జిర్ర రాజు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కూతురు నివేదిత వివాహ వేడుకలు సిద్దిపేట లో…
టైటిల్ స్మశాన వాటికలో దొంగలు పడ్డారు…??
జనం న్యూస్ 17 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యుత్ మోటార్ చోరీ??స్మశాన వాటికలో దొంగలు పడారంటా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ…
నందికొండలో ఆగని ఎన్ఎస్పి భూముల ఆక్రమణలు
కోట్లు విలువ చేసే ఎన్ఎస్పి భూములను అమ్ముకుంటున్న అక్రమార్కులు జనం న్యూస్ -ఫిబ్రవరి 17- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డులోని ఎన్ఎస్పి కి సంబంధించిన ఖాళీ స్థలాన్నిదర్జాగా కబ్జా చేసి అమ్ముకున్న ఆక్రమార్కులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు…
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వేజ్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వేజ్ పుట్టినరోజును కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సమక్షంలో బాలానగర్ పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు,…
బిచ్కుంద మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు.
బిచ్కుంద ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ…