• April 9, 2025
  • 39 views
అక్షరాల సాధనకు నాంది – ఉగాది పురస్కారం అందుకోబోతున్న ఎజాజ్ సార్

జనం న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్:9 ఏప్రిల్ బుధవారం: జర్నలిజం, విద్యా రంగాల్లో అక్షరాల ఘనతను చాటుతూ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ఉత్తములకు గౌరవాన్ని అందించే ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ ఏడాది భిన్నంగా నిలవనుంది. అక్షర యోధులుగా…

  • April 9, 2025
  • 29 views
ఏసీపీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మెన్ ఇంగిలే రామారావు

జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి ని బుధవారం హుజరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇల్లంతకుంట ఆలయ కమిటీ చైర్మన్…

  • April 9, 2025
  • 26 views
శతాధిక వయస్కురాలు కుర్రా. వెంకటమ్మ గారికి సత్కారం.

నందలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా. మణి యాదవ్ తల్లి గారైన కుర్రా. వెంకటమ్మ శతవసంతాలు (100) పూర్తి చేసుకున్న సందర్భంగా మన్నెం రామమోహన్.ఎస్.ఐ అధ్యక్షతన, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడ పోతుల రాము ఆధ్వర్యంలో అరవపల్లి కృష్ణ మందిరం నందు…

  • April 9, 2025
  • 28 views
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామాలలో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన…

  • April 9, 2025
  • 37 views
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

రేకులపల్లి గ్రామానికి చెందిన పసుల గంగవ్వ, 26 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునామెకు గత రెండు సంవత్సరాల క్రితం తన బావ అయిన తాటిపల్లి మహేందర్ తండ్రి / లింగయ్య, 42 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ గ్రామం రేకులపల్లి అనునతనితో రెండో…

  • April 9, 2025
  • 25 views
వంట గ్యాస్ ,చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచించారు..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. పేదలపై పన్నులు పెంచుతు సంపన్నులకు రాయితీలు ఇస్తు నరేంద్ర మోడీ నయా వంచన పాలనచేస్తున్నాడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, తీవ్రంగా విమర్శంచారు బుధవారం నాడు కేంద్రం…

  • April 9, 2025
  • 28 views
జై బాపు . జై భీమ్. జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వినవంక మండల అధ్యక్షులు ఏక్కటి రఘుపాల్ రెడ్డి.. వినవంక మండలం లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా, గ్రామ గ్రామాన తిరుగుతూజై బాపు. జై…

  • April 9, 2025
  • 23 views
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం..!

జనంన్యూస్. 09 నిజామాబాదు. ప్రతినిధి. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిజామాబాద్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న…

  • April 9, 2025
  • 24 views
సాధికారత కార్యక్రమాలను విజయవంతం చేయాలి

జనం న్యూస్ :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : ఏప్రిల్ 9 బుధవారం:డా. బీఆర్ అంబేడ్కర్ సాధికారత విశ్వవిద్యాలయ ప్రాథమిక కేంద్రాల ద్వారా జరిగే సామాజిక సాధికారత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిద్దిపేట నడా సెంటర్‌కు ఆర్గనైజర్ డా. శ్రధానందం తెలిపారు.…

  • April 9, 2025
  • 26 views
నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్,పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com