ఏన్కూరు హైస్కూల్ లో ఓటర్ల దినోత్సవం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి :25-01-2025:- ఏన్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రార్థన సమయంలో ఓటరు…
ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు తల్లిదండ్రుల సమావేశం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 25 :- మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం నిర్వహించరు.ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య మాట్లాడుతూ పాఠశాలకు రాని విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చేలా…
కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
జనం న్యూస్ జనవరి 25 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం, చండూరు గ్రామానికి చెందిన 1999 -2000 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజు ఉదయం 10 గంటలకు చాముండేశ్వరి ఫంక్షన్…
వీధి కుక్కల దాడిలో మేక పిల్ల మృతి…
జనం న్యూస్- జనవరి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ స్థానిక హిల్ కాలనీ లో వీధి కుక్కలు దాడిచేయడంతో మేకల యాజమాని వెంకన్న కు చెందిన ఒక 12 కిలోల మేకపిల్ల మృతి చెందింది. దీనితో తనకు…
జాతీయ జెండా గురించి అద్భుతంగా వ్రాసిన తాటి కిషన్
జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ గనతంత్ర దినోత్సవం సందర్బంగా గజ్వేల్ కు చెందిన ప్రముఖ కవి తాటి కిషన్ గారు జాతీయ జెండా గురించి అద్భుతంగా వ్రాసి…
పిడిఎస్ యు రాష్ట్ర కమిటీల విలీన సభను జయప్రదం చేయండి
జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోనీ ప్రభుత్వం జూనియర్ కళాశాల లో విలీనం సభ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ…
ఆర్టీ ఐ లైవ్ న్యూస్ ఛానల్, ఆర్టీ ఐ నిఘా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన బెజ్జుర్ తహసీల్దార్
జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో శుక్రవారం బెజ్జుర్ తహసీల్దార్ కార్యాలయంలో భూమేశ్వర్, చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ మరియు ఆర్టిఐ నిఘా డిజిటల్ దినపత్రిక…
ఆగస్టు 15.న జాతీయ జెండాను ఎగురవేస్తాం! జనవరి 26.న ఆవిష్కరిస్తాం!
26 జనవరి సందర్భంగా స్పెషల్ స్టోరీ. జర్నలిస్ట్ అబ్దుల్లా. జనం న్యూస్. జనవరి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర:- ప్రతి సంవత్సరం ఆగస్టు15.న భారత దేశ ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున జాతీయ పతాకాన్ని…
అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండా
చిత్రించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు జనం న్యూస్,జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండాను ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా శనివారం నాడు అద్భుతంగా చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు…