• July 10, 2025
  • 34 views
తొలి అడుగు ప్రచార కార్యక్రమంలో మల్ల గణేష్

జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 81 వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈరోజు ఉదయం సంతోషిమాత కోవెల ఏరియాలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై అభిప్రాయం…

  • July 10, 2025
  • 26 views
విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై*వైకాపా మూకల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సాక్షాత్తు ఆ పార్టీ కి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచనలు,సైగల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ విజయానంద రెడ్డి సమక్షం లొనే ఫోటో…

  • July 10, 2025
  • 28 views
విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళిపై చర్యలు-ఛార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ వకుల్ జిందాల్

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత నెల 27న సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై దౌర్జన్యం చేసి ఫోన్ లాకున్న ఎస్.ఐ మురళి ఎస్.ఐ తీరును ఖండిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ,…

  • July 10, 2025
  • 25 views
విజయనగరంలో ర్యాలీ చేస్తున్న AIFTU నాయకులు

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం AIFTU, విజయదుర్గ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రకాశ్‌ పార్క్‌ నుంచి కన్యకా పరమేశ్వరి కోవెల మీదుగా స్టేట్‌…

  • July 10, 2025
  • 25 views
కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సమ్మె పోరాటం.-సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత దేశాన్ని కేవలం ఇద్దరు గుజరాతీయులు అదానీ, అంబానీల శ్రేయస్సు కోసం మాత్రమే పరిపాలన ఉందని సిపిఐ…

  • July 10, 2025
  • 34 views
కేజ్విల్ ట్రాక్టర్లు రోడ్డుపైన నడిపినచో కఠిన చర్యలు తప్పవు-ఎస్సై రాజేశ్వర్

జనం న్యూస్ జూలై 09:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని ఏ గ్రామములో నైనా సరే దమ్ము చక్రలు కలిగిన కేజివిల్ ట్రాక్టర్లు రోడ్డు మీద కనబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పడాలరాజేశ్వర్ అన్నారు.ఏర్గట్ల మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలోఎనిమిది గ్రామాలకు చెందిన…

  • July 9, 2025
  • 33 views
నాగార్జునసాగర్ పరిధిలోనేషనల్ హైవే అథారిటీ, డిటిఆర్ బి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల తనిఖీ

జనం న్యూస్- జూలై 9 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ మరియు డిస్టిక్ ట్రాఫిక్ రిసోర్స్ బ్యూరో (డి టి ఆర్ బి)ఇన్స్పెక్టర్, రోడ్డు…

  • July 9, 2025
  • 27 views
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

జనం న్యూస్,జూలై09,అచ్యుతాపురం: కార్మికుల నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అచ్యుతాపురంలో ర్యాలీ,మానవహారం, మోడీ సారు కార్మిక చట్టాలు రద్దు చేయాలని వినూత్న కళారూపం ప్రదర్శించి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కే. సోమనాయుడు అధ్యక్షతన జరిగిన…

  • July 9, 2025
  • 29 views
పెట్టుబడిదారుల కోసం కార్మికులను బలి చేస్తున్న కేంద్రం- ఎస్. కె బషీర్

జనం న్యూస్ – జులై9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – పెట్టుబడిదారుల మెప్పుకోసం కార్మిక వర్గాలను వారి హక్కులను కేంద్ర ప్రభుత్వం బలి చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్, ఏఐటీయూసీ నాయకులు వల్లెపు నాగార్జునలు ఆరోపించారు.…

  • July 9, 2025
  • 29 views
సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు

జనం న్యూస్ – జులై- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు రాధా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com