పూడిమడకలో చెత్త తొలగింపు
అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక పంచాయతీలో ఉన్న శివారు ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్తను తొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నుండి పేరుకుపోయినచెత్తచెదారాన్ని జేసీబీ సహాయంతోబయటకు తీసి చెత్తను టాక్టర్లతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని…
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద అనధికారిక రిసార్ట్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి.
AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- బాపట్ల జిల్లా సూర్యలంక దగ్గర మత్యకారుల నివాస ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా రిసార్ట్స్ నిర్వహిస్తూ ఆసాంఘిక కార్యకలాపాలకు…
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య?
జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా ఖమ్మం జిల్లాఅవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో…
గురుమూర్తి కేసులో సంచలన విషయాలు
జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను చంపి కుకర్లో ఉడకపెట్టిన భర్త.పండుగ తర్వాత ఇంట్లోకి పిల్లలు రాగానే దారుణమైన వాసన వచ్చిందని పోలీసులకు…
రోగులకు పండ్లు పంపిణీ చేసిన అధికారులు
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోతు సునీల్ ఆధ్వర్యంలో బీసీ ఐ హెచ్ అండ్ ఎం మేనేజర్ ఇన్నారెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ…
ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని గోవిందాపూరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ముప్పు చంద్ర శేఖర్ ను విధుల నుండి తొలగించాలని గ్రామస్తులు ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోవిందాపురం గ్రామస్తుడు దుగ్యాల…
40 లీటర్ల నాటు సారా స్వాధీనం
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలో ఎక్ష్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 500 లీటర్ల చెక్కర పానకాన్ని ద్వసం…
ప్రజా పాలనా ??? లేక నిర్బంధ పాలనా??? : మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్
జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సమస్యలపై ప్రజల పక్షాన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారితో పాటు, తమను అక్రమ నిర్బంధం చేస్తుందని మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము…
కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో పి.ఈ.టి.ల సేవలు అభినందనీయం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పాల్గొన్న పి.ఈ.టి.ల సేవలను జిల్లా ఎస్పీ వకుల్…
చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్దుకోవాలి
జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గురువారం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చంద్రబోస్ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజినగర్…