ఘనంగా ఎమ్మెస్సార్ వర్ధంతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మేనేని సత్యనారాయణ రావు వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.…
చలో వరంగల్
జనం న్యూస్ ఏప్రిల్ 27 దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే& BRS పార్టీ సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి , ఆదేశానుసరం దౌల్తాబాద్ మండలంలో ని సూరంపల్లి గ్రామ లో “బి.ఆర్.ఎస్ పార్టీ జెండా”ఎగరవేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు గంగాధర్…
సెల్ ఫోన్ దొంగిలించి ఫోన్ పే ద్వారా డబ్బు మాయం
జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామం చెందిన వలగుల సంతోష్ బాబు తండ్రి కొమురయ్య అను అతను తన గ్రామంలోని పెళ్లికి హాజరై, తన సెల్ ఫోనును తన బండి…
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు మహిళ మృతి
జనం న్యూస్ ఏప్రిల్ 28 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆగిఉన్న లారీని కారు వెనక నుండి ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలైన, సంఘటన మునగాల మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి…
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి :- విద్యాశాఖ అధికారులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమం. స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నాగిరెడ్డిపల్లి నందు జరిగిన కార్యక్రమంలో నందలూరు మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు…
బీఆరెస్ సభకు కార్యకర్తలతో బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ ఏప్రిల్ 27, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి పట్టణం లో, ఎల్కతుర్తి దగ్గర బిఆరెస్ 25వ రజతోత్స వ సభకు బీఆరెస్ పార్టీ జెండా ఎగరవేసి, జెండా ఊపి సభకు బయలుదేరిన బస్సులను ప్రారంభించిన పరిగి మాజీ…
పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన యుటిఎఫ్
జనం న్యూస్ ఏప్రిల్ 27 (ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) యుటిఎఫ్ కాట్రేనికోన మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్ .ఎస్. సి -25 పరీక్షా ఫలితాలలో అత్యంత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులు సాధించిన పలు పాఠశాలల విద్యార్థులు కాట్రేనికోన మండల…
శ్రీధర్ ని అభినందించిన వైయస్సార్ సిపి నాయకులు వంటెద్ది వెంకయ్య నాయుడు
జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు(14సంవత్సరాల విభాగం)ఎంపిక అవ్వి ఢిల్లీ వెళ్తున్న కోటుం కుమార్ చందు శ్రీధర్ ని అభినందించిన వైస్సార్ సీపీ నాయకులు…
ఉపాధి హామీ కూలీల కు 200ల రోజులు పని. 600 రూపాయలు కూలి ఇవ్వండి…!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ ప్రంతంలోని.ధర్పల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో కూలీలతో కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది రాబోయే…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి మహోత్సవం
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 26 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం పెనుమెల్ల(సావరం) అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి మహోత్సవములు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్…