అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల…
పిఎం దామరగిద్ద హనుమాన్ స్వాముల శ్రీరామనవమి శోభాయాత్ర
పీఎం దామరగిద్ద నుంచి తడ్కల్ హనుమాన్ మందిరం వరకు హనుమాన్ స్వాముల బైక్ ర్యాలీ, జనం న్యూస్, ఏప్రిల్ 06,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద, గ్రామానికి చెందిన హనుమాన్ స్వాములు శ్రీరామనవమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా…
గోటి తలంబ్రాలు అందజేసిన గజ్వేల్ సి.ఐ సైదా
రామకోటి రామరాజు చేపట్టిన గోటి తలంబ్రాల దీక్ష అద్భుతమన్నారు జనం న్యూస్, ఏప్రిల్ 6 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్ ) శ్రీరామకోటి భక్త సమాజం చేపట్టిన కోటి తలంబ్రాల దీక్షలో గజ్వేల్ పోలీస్ శాఖ కూడా…
బీజేపీ పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామంలో బీ జే పీ పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా…
ఛత్తీస్ ఘడ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
జనం న్యూస్, ఏప్రిల్ 6 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్ ) వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్గఢ్, దద్దరిలుతున్న వేళ..ఇవ్వాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు సిద్ధమయ్యారు . ఛత్తీస్గఢ్ లో బస్తర్…
పటాన్ చేరు రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 06 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణ పరిధిలో గల రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయాల్లో చలువ పందిర్లు వేసి శ్రీ కోదండ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా పటాన్ చేరు కార్పొరేటర్…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతం ఇందుకోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఇంజనీర్ల నియామకం
జనం న్యూస్, ఏప్రిల్ 6 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో ప్రభుత్వం 72వేల…
గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తురంగంలోకి మంత్రుల బృందం
జనం న్యూస్, ఏప్రిల్ 6( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్ ) హెచ్ సీయూ భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్…
కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి
జనం న్యూస్, ఏప్రిల్ 7 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల…
శ్యామప్రసాద్, దీన్ దయాల్, అటల్ జీ ఆశయాలను సాధిద్దాం..!
జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్…