• September 3, 2025
  • 32 views
వంగిపురం గ్రామం లో హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…

  • September 3, 2025
  • 42 views
నాగార్జునసాగర్ కు చేరిన బైక్ యాత్ర..

జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తూ  బుధవారం నాగార్జునసాగర్  చేరు కున్నారు కర్ణాటకలోని బెంగళూర్ కు చెందిన దివాకర్ రెడ్డి దేశంలోని 28…

  • September 3, 2025
  • 42 views
పైలాన్ లో ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం

జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- వినాయకచవితి నవరాత్రులను పురస్కరించుకొని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కొత్త బ్రిడ్జి వద్ద నెలకొల్పబడిన గణేశుడి మండపం వద్ద గణేష్ యూత్ కొత్త బ్రిడ్జి ఆధ్వర్యంలో బుధవారం అన్న ప్రసాద వితరణ…

  • September 3, 2025
  • 52 views
పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లను పంపిణీ..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. అద్విక ఫ్యామిలీని అభినందించిన పోలీస్ కమిషనర్…. నిజామాబాదు. గూపాన్ పల్లి గ్రామంలో బేబీ అద్విక పుట్టినరోజు సందర్భంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు ఆద్విక కుటుంబ సభ్యులు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేసినారు.ఇట్టి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన…

  • September 3, 2025
  • 35 views
ప్రమాదకరమైన రోడ్డును పూడ్చేసిన స్థానిక యువత..

శానార్తి తెలంగాణ. 03.సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రము నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం 24 గంటలు నడిచే రోడ్డు ఇది అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో స్థానిక గ్రామం సరిపల్లి తాండ సర్పంచ్ భర్త…

  • September 3, 2025
  • 84 views
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను లైసెన్సుడ్ సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి. ఏ .ఐనేష్

మొదటి విడత శిక్షణలో ఉత్తీర్ణులైన లైసెన్స్ సర్వేయర్లకు సర్టిఫికెట్ లు అందజేత జనం న్యూస్ సెప్టెంబర్ 03 సంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ సంస్కరణలలో భాగంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సర్వేయర్లకు సంబంధించిన స్థానం కల్పించిందని జిల్లా సర్వే…

  • September 3, 2025
  • 38 views
స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో మహా అన్న దానం

జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా కొమ్ముల ప్రవళిక నాని (విజయ్) ఆధ్వర్యంలో మహా అన్న దాన…

  • September 3, 2025
  • 46 views
భక్తిశ్రద్ధలతో గణపతి హోమం

పాపన్నపేట, సెప్టెంబర్ 2 (జనంన్యూస్) గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట నవయువ సేవా సంఘం గణేష్ మండపం వద్ద మంగళవారం పూజలు కొనసాగాయి. అర్చకులు డిగంబర శర్మ,శేషాద్రి శర్మల ఆధ్వర్యంలో గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల…

  • September 3, 2025
  • 37 views
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక

జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్…

  • September 3, 2025
  • 33 views
రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలి

జనం న్యూస్,సెప్టెంబర్ 03,అచ్యుతాపురం: అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులకు విఎంఆర్డిఏ అధికారులు టిడిఆర్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీఎమ్ఆర్డిఏ వెబ్ సైట్ లో తేదీ లేకుండా నోటీసు పెట్టారని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, 2013…