ఏనుగు బాధితులను ఆదుకోవాలి…
చిన్నగొట్టిగల్లు జనవరి 20 జనం న్యూస్: ఏనుగుల దాడులలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాకరాపేట శ్యామల రేంజ్ అటవీ శాఖ అధికారి…
ఎంపీ హరీష్ చొరవతో ఆయిల్ కంపెనీ లీజు సొమ్ములు విడుదల
జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన ఉప్పూడి గ్రామంలో గతంలో చమురు,సహజవాయువు వెలికితీతలో భాగంగా ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని కార్యకలాపాలు చేశారు. పీహెచ్ఎస్ సంస్థ బొబ్బిలి పాపారావు, మద్దింశెట్టి ఈశ్వరరావు,గొల్ల కోటి నాగపార్వతి ల నుండి స్థలం తీసుకున్నారు. గ్యాస్…
కేతగుడిపిలో పశువైద్య శిబిరం ఏర్పాటు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి. పెద్ద మస్తాన్ 15000/-రూపాయలు విలువ చేసే మందులు స్పాన్సర్ చేసారు,పశువైద్య…
సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ కు ఘనసత్కారం జర్నలిస్టు సంఘాల నాయకులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : పట్టణ సీ.ఐ. పి.రమేష్ కు 2024 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. సి.ఐ.ని హృదయపూర్వకంగా కలిసి ప్రత్యేక…
గంజాయి కేసులో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వెళ్ళిన నెల్లూరు పోలీసులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నెల్లూరు డీఎస్పీ స్థాయి అధికారులు వచ్చి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఈరోజు తెల్లవారుజామున తీసుకెళ్లడం…
విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియంత్రణ జాగ్రత్తలు
జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంఏపీ రోడ ఎన్జీవో జిల్లాచైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్ వారోత్సవాలు చదువుకుంటున్న విద్యార్థులకు మోటారు వాహనాలు నడుపుతున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించినవిషయములు అధికారుల…
కూటమి ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : రాష్ట్రమంతట అధికారికంగా నిర్వహించాలి.ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి,కనక దాసు, వడ్డే ఓబన్న జయంతిలను అధికారికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా…
నెల్లిమర్లలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో 8685 చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ…
భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా చిన్న శ్రీను
జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ కృష్ణ పట్నాయక్ విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం పార్టీ కార్యాలయం కార్యాలయం…
గూగుల్ సెర్ట్ చేస్తున్నారా.. మీరే టార్గెట్
జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్…