• February 12, 2025
  • 55 views
కార్మికుల శ్రేయస్సు కోసం పోరాటం చేసేది 1104 యూనియన్

జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 12 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ స్థాపించబడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని యూనియన్ ఆఫీసులో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్…

  • February 12, 2025
  • 56 views
పోమాల్ గ్రామంలో టి బి క్యాంపు

జనం న్యూస్ 12 ఫిబ్రవరి 25 నవాబుపేట:-జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి,వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ ,టి బి నివారణ అధికారి డాక్టర్ మల్లికార్జున్ ఆదేశానుసారంగా నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో…

  • February 12, 2025
  • 47 views
సైరన్ మోగింది మన్యం మౌనం వహించిందసీఎం చంద్రబాబు చట్టాన్ని సవరించబోమని హామీ ఇచ్చారు

జనం న్యూస్ ఫిబ్రవరి 13( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ ) ఆదివాసుల జీవన ఉపాధికి బంగారం లాంటి భవిష్యత్గిరిజనుల ప్రధాన చట్టం 1/70 సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో…

  • February 12, 2025
  • 67 views
ఆధార్ కార్డు ఉంటేనేభోజనం

వెంకటాపురం మండలం కొండాపురం ప్రభుత్వ పాఠశాల యజమాన్యం విద్యార్థిని తిట్టి బెదిరిస్తున్నయాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ పిబ్రవరి 12 ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : ములుగు జిల్లా…

  • February 12, 2025
  • 198 views
ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు రాకపోతే చర్యలు తప్పవు.

మెదక్ డీఈవో రాధా కిషన్. జనం న్యూస్ రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ వినయ్ కుమార్ : ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్ప వని మెదక్ డిఇఓ రాధా కిషన్ అన్నారు.బుధవారం రేగోడు ఉన్నంత పాఠశాలను…

  • February 12, 2025
  • 49 views
నిండుకుండ లా మారిన గొల్లపల్లి రిజర్వాయర్ జలాశయం వద్ద జలహారతి ఇచ్చిన మంత్రి సవితమ్మ

పసుపు ,కుంకుమ లతో గంగమ్మ తల్లికి జల హారతి ఇచ్చిన మంత్రి సవిత . జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గము రాయలసీమను రతనాల సీమగ మారుస్తాం,కరువు ప్రాంతాన్ని…

  • February 12, 2025
  • 43 views
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసిన ఎంపీ.బికె. పార్థసారథి

జనంన్యూస్ ఫిబ్రవరి12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్ ) శ్రీ సత్యసాయి జిల్లా..ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన ఛాంబర్ లో కలిసి సత్యసాయిజిల్లాలో ఉన్న, శిల్ప చిత్రకళ లేపాక్షి మరియు రాయలవారు ఏలిన…

  • February 12, 2025
  • 54 views
అంగన్వాడి స్కూల్ పిల్లలకు ఆర్థిక సాయం

జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( మఠంపల్లి ప్రతినిధి) మండలంలోని లాలి తండా గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సాయం చేసిన మఠంపల్లి మండల యువ నాయకులు అయ్యప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • February 12, 2025
  • 71 views
మాలి మహా సంఘంకొమురం భీం ఆసిఫాబాద్ అధ్యక్షునిగా గురునులే మేంఘజీ,

జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి అఖిల భారత మాలి మహా సంఘం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గురునులే మేంఘజీ, ఉపాధ్యక్షుడిగా నాగోష శివరాం, వస్తాకే భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా…

  • February 12, 2025
  • 45 views
జ్యూవలరీ షాపు యజమాని ఇంటిలో జరిగిన చోరీని చేధించిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్., జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం చిన బజారులో ఫిబ్రవరి 1న రాత్రి జరిగిన చోరీ కేసును చేధించి, చోరీకి సహకరించిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com