• April 8, 2025
  • 21 views
సామాన్య ప్రజల జీవన వ్యాయానికి మరో ఎదురు దెబ్బ నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు

జనం న్యూస్, ఏప్రిల్ 9 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.యబై మేర…

  • April 8, 2025
  • 26 views
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఎంపీడీవోకు వినతి.

జనం న్యూస్ ఏప్రిల్ 8(నడిగూడెం) గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దాసరి సంజీవయ్యకు ఫీల్డ్ అసిస్టెంట్ లు మంగళవారం వినతిపత్రం అందించారు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి,…

  • April 8, 2025
  • 26 views
చాకిరాల యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ ఏప్రిల్ 08 నడిగూడెం మండలం చాకిరాల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల గ్రామంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో…

  • April 8, 2025
  • 27 views
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రక్షణ యాత్ర

జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లో 21,22 ,26,30 వార్డులు, మార్కెట్ ఏరియాలో జేబీ జేబీ జేఎస్ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తో కలిసి…

  • April 8, 2025
  • 21 views
ఉపాదా హమీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి.

గ్రామీణ ఉపాధి హామీ కూలీలపొట్టన కొట్టుతున్న అధికారులు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వినర్.. ముంజం ఆనంద్ కుమార్. జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ , మొగ్డదగడ్ గ్రామ పంచాయతీ లలో ఉపాధి…

  • April 8, 2025
  • 23 views
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు..!

జనంన్యూస్. 08. సిరికొండ. ప్రతినిధి. మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జాతీయ కమిటీ పిలుపుమేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ…

  • April 8, 2025
  • 17 views
సింగరేణి అధికారులని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్జీ3 ఏరియా ఉపాధ్యక్షులు

జనం న్యూస్, ఏప్రిల్ 09,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు ఐన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్  ఆదేశాల మేరకు మంగళవారం కొత్తగూడెంలో…

  • April 8, 2025
  • 26 views
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి రైతులందరూ నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ జనం న్యూస్…

  • April 8, 2025
  • 24 views
రాపోలు గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

జనం న్యూస్ 08 ఏప్రిల్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 5 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. గ్రామ కాంగ్రెస్…

  • April 8, 2025
  • 21 views
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష – జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జి. అన్నా ప్రసన్న కుమారి

జనం న్యూస్, ఏప్రిల్ 09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రంగా ఉన్నందున ప్రజలు వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన జాగ్రత్తల పై…

Social Media Auto Publish Powered By : XYZScripts.com