జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల పరిధిలో పల్లం గ్రామంలో తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు,రాష్ట్ర…
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రం లో పెద్ద దేవాడ గ్రామ మాజీ సర్పంచ్ తమ్ముని మెడికల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు.భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు.ఈ సందర్భంగా…
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి…
జీవో జారీ చేసిన ప్రభుత్వం… జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ అధికారికంగా ప్రచురితమైంది……
జనంన్యూస్. 31.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల రైతల తరపున నిజామాబాదు కలెక్టర్ కి భూక్యా గంగాధర్ విన్నపంమండలంలో నాలుగు రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షం కురిసినది రైతులు వారి పంట కోసి కల్లాల వద్ద వడ్లను…
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రైళ్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే జి ఆర్ పి పోలీసులకు విశాఖపట్నం రైల్వే లైన్స్ సీఐ రవికుమార్ సూచించారు.విజయనగరం జీఆర్పీ…
మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపును వ్యతిరేకించండి. ఏఐటీయూసీ 106 వ వ్యవస్థాపక వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 31 మొంథా తుఫాను బీభత్సం కారణంగా సర్వం కోల్పోయి, తీవ్రంగా ప్రభావితమైన ఓ బాధితుడికి ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ మానవతా దృక్పథంతో చేయూతనిచ్చి ఆదుకున్నారు. తర్లుపాడు మండల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31 తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు గ్రామంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునీకరించే దిశగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా, కలుజువ్వలపాడులో రైతులకు వ్యవసాయ డ్రోన్ను పంపిణీ చేశారు.ఈ…