• July 21, 2025
  • 16 views
ప్రజల ఆరోగ్యం కోసం కోనో కార్పస్ చెట్లనుతొలగించాలి.

(జనం న్యూస్ 21 జూలై ప్రతినిధి కాసిపేట రవి) హైవే రోడ్ డివైడర్ ఇరువైపులా ఉన్న కోనో కార్పస్ . చెట్లు ఆరోగ్యానికి హానికరమని, ఈ చెట్ల వల్ల భూగర్భ జలాలు కలుషితం అయితాయని పరిశోధనలో తేలింది.చాలా రాష్ట్రాలలో ఈ చెట్లను…

  • July 21, 2025
  • 12 views
జగన్ పర్యటనకు జనసమీకరణ చేశామని కేసులు పెట్టారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు మేము జనసమీకరణ చేయలేదు‌ జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తరలి వస్తున్నారు.జనం గుండెల్లో జగన్ ఉన్నారు.కాబట్టే జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు.జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు…

  • July 21, 2025
  • 14 views
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరరావు కు ఘనంగా సన్మానం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో బిజెపి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు ఘనంగా సన్మానించిన…

  • July 21, 2025
  • 15 views
చలో గన్ పార్క్ – జూలై 22

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా ఉద్యమకారులు, ఉద్యమకారిణులు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల నాయకులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని,ఉద్యమకారులకు సంఘీభావం తెలపండి.🗳️ గత అసెంబ్లీ ఎన్నికల్లో…

  • July 21, 2025
  • 16 views
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటాం: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం 89వ బూతు పరిధిలో మర్రిపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి…

  • July 21, 2025
  • 13 views
ఘనంగానిర్వహించిన శ్రీ మడేళేశ్వర స్వామి ఉత్సవాలు

జనంన్యూస్జూలై 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోరజక బిడ్డల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలను రజక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రం ఏర్గట్ల లో స్థానిక రజక సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా బోనాలు,…

  • July 21, 2025
  • 15 views
ఒమాన్‌లో రోడ్డుప్రమాదం..నేడే తాళ్లరాంపూర్‌కు చేరనున్న బక్కూరి జనార్దన్ మృతదేహం

జనం న్యూస్ జూలై 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బక్కూరి జనార్దన్ (48) ఒమాన్ దేశంలోని బురైమి సిటీ మున్సిపాలిటీలో పని చేస్తున్నాడు. జూలై 10నడాంప్యాడ్ డ్యూటీ ఉండుట వలన డంపు వద్దకు కంపెనీ బైక్ పై…

  • July 21, 2025
  • 16 views
ఇంద్రానగర్ బోనాల ఉత్సవానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆహ్వానం

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 21/7/2025 జోగిపేట్ పట్నంలో రెండో వార్డ్ ఇంద్ర నగర్ కాలనీలో నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు…

  • July 21, 2025
  • 20 views
ఘనంగా శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమం

. జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 21/7/2025 ముఖ్య అతిథిగా ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి హాజరు కావడం జరిగింది. జోగిపేట్ మున్సిపల్ మూడో వార్డు బి ఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో…

  • July 21, 2025
  • 17 views
విజయనగరం జిల్లాలో వేడెక్కిన రాజకీయం

జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడిక్కింది…గత కొన్ని రోజుల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో ఎన్నికల వాతావరణం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com