సీఐ పి రంజిత్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ
జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు సీఐ పి రంజిత్ రావు ను ఎస్సై జక్కుల పరమేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం…
రాజ్యాంగాన్ని లౌకిక వాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
*జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి దేశ ప్రజలకి భారత రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతత్వం, అందరికీ అందని ద్రాక్షగా పాలకులు చేస్తున్నారని . పేదలు దళితులు బహుజనులు నేటికీ రాజ్యాంగ హక్కులు అందడం…
పర్యావరణాన్ని కాపాడేది ఉపాధి హామీ సేవకులదే గురుతరమైన బాధ్యత. జిల్లా యోగా కన్వీనర్ గని శెట్టి
జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వికసిత భారత దేశపు అమృతకాలం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు కే జగన్నాధపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆవరణలో హెచ్ఎం జి సూర్యకుమార్ వారు ఆధ్వర్యంలో ప్రపంచ…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన వీరన్న చౌదరి
జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జూన్ 5 నుండి ఆగష్టు 15 లోగా ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ ,…
కొబ్బరికాయలు కొట్టుడే మిగిలింది
మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ జనం న్యూస్ 5 జూన్ మండల ప్రతినిధి కాసిపేట రవి, భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ ప్రెస్ మీట్లోమాట్లాడుతూ కాగ్రెస్ ప్రభుత్వం ఎర్పడి18నెలలు గడుస్తుంది ఏవోక్కాపని…
చెరువుపల్లి వారి వివాహ కళ్యాణ మహోత్సవం నకు హాజరైన చమర్తి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో పర్యటిస్తూ టిడిపి నాయకులు హరి ఆహ్వానం మేరకు కుంపినిపురం గ్రామం నందు చెరువుపల్లి వరుడు ప్రసాద్ వధువు సుకన్యల వారి స్వగృహం నందు పచ్చని పెళ్లి పందిరిలో మూడుముళ్ల బంధంతో నేడు…
ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి తమ సమస్యలపై వినతిపత్రం అందజేసిన ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు
జనం న్యూస్- జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డిని ఈరోజు ఉదయం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేసిన మస్జిద్ కమిటీ మరియు ముస్లిం మైనారిటీ కమిటీ…
ప్రశాంతి వృద్ధాశ్రమంలో దేవినేడి మధుబాబు కుమారుడుఛాత్విక్ చౌదరి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వృద్ధులకు మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోటా నాయక్, బి.శ్రీను నాయక్, చెన్నకేశవుల రాంబాబు,బి.అంజి బాబు నాయక్, నేలం యేసు రాజు,కంచర్ల శ్రీనివాసరావు,సలికినిడి నాగరాజు,…
భూమికోసం, భుక్తికోసం పేద ప్రజల విముక్తి కోసం సీపీఐపేదల కోసం పోరాడేది కమ్యునిస్టులే
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్ చిలకలూరిపేట:భూమి కోసం, భుక్తి కోసం. పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర భారత కమ్యూనిస్టు…
భూ భారతి ఆర్ ఓ ఆర్ చట్టంలో భాగంగా ఈరోజు తిరుమలాపూర్ గ్రామంలో అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది
(జనం న్యూస్ చంటి జూన్ 5) ఈరోజు దౌల్తాబాద్ మండలం తిరుమలపురం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రైతులు తమ తమ భూములు రిజిస్ట్రేషన్ కానీ భూములు ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బై నామాలు రైతులు…