రెవెన్యూ గ్రామ సభలను సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు వినియోగించుకోవాలి
భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు జనం న్యూస్ జాన్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి…
గిరిజన హాస్టల్ వర్కర్ల 2వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.
వెలిశాల క్రిష్ణమాచారి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజీ&ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు…
రైతులు విత్తనాలలో స్వయం సమృద్ది సాదించటమే ప్రభుత్వ లక్ష్యం…కుమురం భీం జిల్లా ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్
జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఎంపిక చేసిన రైతులకు ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్,పాక్స్ చైర్మెన్ కర్నతం సంజీవ్ కుమార్,పాక్స్ వైస్ చైర్మన్ రంగు…
టైగర్ జోన్ ఏర్పాటును మానుకోవాలి : ఎమ్మెల్యే కోవలక్ష్మి
జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో టైగర్ జోన్ ఏర్పాటును మానుకోవాలని, టైగర్ జోన్ ఏర్పాటు పేరుతో ఆదివాసీ గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే కోవలక్ష్మి హెచ్చరించారు.భూ సమస్యల పరిష్కారం కోసం స్థానిక…
క మిని లంక గోదావరి లో గల్లంతైన యువకులు కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సహాయం
జనం న్యూస్ జూన్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం కమినిలంక- కె.గంగవరం మండలం శేరిలంక సమీప గోదావరి ప్రాంతంలో స్నానానికి దిగిన 8 మంది యువకులు మరణించిన ఘటనలో మృతుల కుటుంబాల వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకి భీమా చెక్కులను అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్:
జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంకు చెందిన కేతావత్ హరి సింగ్ , మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి…
ఐఐటీలో పి హెచ్ డి ప్రవేశం పొందిన శ్రీ లలితను అభినందించిన గ్రంధి నానాజీ ,గొల్ల కోటి వెంకటరెడ్డి,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహె చ్.డి ప్రవేశం పొంది న శ్రీ లలితను భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకట్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ…
ఐఐటీలో పి హెచ్ డి ప్రవేశం పొందిన శ్రీ లలితను అభినందించిన వెంకట రెడ్డి నానాజీ
జనం న్యూస్ జూన్ 3 అమలాపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహె చ్.డి ప్రవేశం పొంది న శ్రీ లలితను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందించారు బుధవారం స్థానిక కలెక్టరే ట్ నందు జిల్లా కలెక్టర్…
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కూటమి ప్రభుత్వం నిధులిచ్చింది మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదల : ప్రత్తిపాటి వివిధరకాల పనులకు రూ.9.45కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు : ప్రత్తిపాటి. నియోజకవర్గ ప్రజల తరుపున…
ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను కేటాయించడం జరిగిందని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ…