దేవాదాయ కమిటీ చైర్మన్ గా నాంపల్లి వెంకటాద్రి
జనం న్యూస్, జూన్ 16, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోగాలా వేములకుర్తి గ్రామం లో ఈ రోజు గ్రామ దేవాదాయ కమిటి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కమిటీలో భాగంగా చైర్మన్…
నాయక్ వాడి నరసయ్య ఆశయాల సాధనకై పోరాడుదాం..!
జనంన్యూస్. 16. సిరికొండ. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ రైతాంగ పోరాటయోధుడు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు అమరుడు…
పూర్వవిద్యార్థుల ఆత్మీయకలయిక
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 16 తర్లుపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-1994 పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం నాడు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు, తమ గురువులు అయిన జె. కృష్ణ మూర్తి, యన్…
ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభంవెంటనే స్పందించిన విద్యుత్ శాఖ లైన్ మెన్
జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 16 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల విద్యుత్ స్తంభం ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం విరిగింది, పక్కనే ఉన్న…
పాలకొల్లులో వాసవి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న , రాకేష్,
జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 15 – 6 -2025 న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పాలకొల్లు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో అంతర్భాగంగా జరిగిన అమరజీవి…
నూతన తహసీల్దార్ మర్యాద పూర్వకంగా కలిసిన రేషన్ డీలర్లు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నూతన తహసిల్దార్ అమరేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలసిన రేషన్ డీలర్లు అన్నమయ్య జిల్లా నందలూరు మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షురాలు షైక్ మహబూబ్ జాన్, ఆధ్యర్యంలో తహసిల్దార్ న…
విశాఖలో యోగా డే.. ఉచితంగా టీషర్టులు, స్నాక్స్
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జూన్ 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో భారీగా ఉత్తరాంధ్ర ప్రజలను భాగస్వాములు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విజయనగరం నుంచి వచ్చే వారిని ప్రత్యేక బస్సుల్లో భీమిలి…
భోగాపురంలో నావిగేషన్ సర్వే.. చెట్లు తొలగించాల్సిందే
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 3.8 కిలోమీటర్ల మేర రన్ వే నిర్మించారు. రన్ వే ప్రహరీను ఆనుకొని జిరాయితీ భూముల్లో కొబ్బరి, నీలగిరి, టేకు…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్…
ఇది యాపారం..!
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులతోపాటు అదనపు భారాలు…