స్వాతంత్ర్యం సాధనకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరవద్దు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆగస్టు 15న ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ…
79వ స్వాతంత్ర దినోత్సవం పర్వదినం పురస్కరించుకొని అంగ రంగ వైభవంగా ముస్తాబైన సిరిసహస్ర నిలయంవందల సంఖ్యలో హాజరైన విద్యార్థినీ, విదార్థులు
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త…
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్,అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల మున్సిపల్…
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా…
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
మద్నూర్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం రోజు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & jr కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే…
సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్,ఆగస్ట్15,జూలూరుపాడు: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జూలూరుపాడు మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొల్లిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జశ్వంత్ కుమార్…
ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి…
ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న ఎక్సేంజ్ ఇన్స్పెక్టర్ గిడ్డి శ్రీనివాస్
జరం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, పాయకరావుపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్…
ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముస్లిం మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్…
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
జుక్కల్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కామారెడ్డి జిల్లా యూత్…