• December 11, 2025
  • 39 views
శాయంపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా యొక్క లక్ష్యం చింతల ఉమా రవిపాల్

జనం న్యూస్ డిసెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా శాయంపేట గ్రామ బీ సీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ…

  • December 11, 2025
  • 34 views
పిట్లం మండలంలో జోరుగా ప్రచారం – మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రజల్లో సందడి

జుక్కల్ డిసెంబర్ 11 జనం న్యూస్ స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడిగా సాగుతున్న నేపధ్యంలో, జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు పిట్లం మండలం లోని పలు గ్రామాలు సందర్శించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు…

  • December 11, 2025
  • 32 views
విజయోత్సవరాలకు అనుమతి లేదు: కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 11 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని కాజీపేట ACP పింగిలి ప్రశాంత్ రెడ్డి, చెప్పారు. 144…

  • December 11, 2025
  • 34 views
ఎమ్మెల్సీ బలమురి వెంకట్ ను కలిసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు.

.జనంన్యూస్. 11.నిజామాబాదు. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నేడు పార్లమెంట్ ఇంచార్జి ఎమ్మెల్సీ బలమురి వెంకట్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత పరిస్థితులను ఇరువురు నాయకులు చర్చించారు రానున్న ఎన్నికలలో నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను…

  • December 11, 2025
  • 30 views
ఘనంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారీ జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్జహీరాబాద్ టౌన్ డిసెంబర్ 11 : జనహృదయనేత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని పట్టణంలో ఐ.బి.గెస్ట్ హౌస్ సమీపంలో…

  • December 11, 2025
  • 29 views
బస్తీ దవఖానాలో మెరుగైన సేవలందించాలి- జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్

జనం న్యూస్ – డిసెంబర్11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని బస్తీ దవఖానాలో ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు.…

  • December 11, 2025
  • 29 views
కండ్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం గంగదరి నిరోజ సంతోష్

జనం న్యూస్ డిసెంబర్ 11 బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గంగదరి నిరోజ సంతోష్ ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం కండ్లపెల్లి గ్రామంలోని పలు వార్డుల్లో ఉంగరం గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని ప్రచారాన్ని…

  • December 11, 2025
  • 32 views
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి దోసరపు సుగుణ శ్రీనివాస్

జనం న్యూస్ జగిత్యాల జిల్లా డిసెంబర్ 11 బీర్పూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థిగా దోసరపు సుగుణ . శ్రీనివాస్ గురువారం రోజున ఇంటింటా ప్రచారం…

  • December 11, 2025
  • 23 views
JAC ఆధ్యర్యంలో 2వ rojuరిలే నిరాహారదీక్ష” చేస్తున్న వారికి సంఘీ భావం తెలిపిన :- యల్లటూరు శివరామ రాజు,సమ్మెట

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో 2వ రోజు “రిలే నిరాహారదీక్ష” చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి అభినందించిన.రాజంపేట జనసేన పార్టీ నాయకులు &…

  • December 11, 2025
  • 25 views
సోమశిల బ్యాక్ వాటర్ నందు చేప పిల్లలను వదిలిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం – రాజంపేట నియోజకవర్గం.మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశ పెట్టిందని,ఇది మత్స్య ఎంతో ఉపయోగపడు తుందని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు…