79వ గణతంత్ర దినోత్సవం ఎమ్మార్వో ఎంపీడీవో ఘనంగా నిర్వహించారు పెగడపల్లి మండలం
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య ఆగస్టు 15 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఘనంగా 79వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్ నాయక్ జెండా ఆవిష్కరిస్తూ…
మూడ్ దయానంద్ ను సన్మానించిన యువజన సంఘాల సభ్యులు
జనం న్యూస్ ఆగస్టు 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్ట పూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న మూడ్ దయానంద్ ను స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు గ్రామస్తులు 79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం శాలువాతో సన్మానించి,మేమంటును అందజేసి…
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గానే దేశ స్వాతంత్రం సిద్ధించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని…
మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఉత్తమ సేవా పథకం అవార్డు
మద్దూర్ ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తాసిల్దార్ ముజీబ్ కు ఉత్తమ అవార్డు పథకం అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్…
ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 15 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని మున్నూరు కాపు సదర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సదరు సంఘం…
కానిస్టేబుల్ వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవా పథకం అవార్డు
బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవ పథకం అవార్డు అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో…
కండ్లపెల్లి తుంగూర్ మధ్య లో ఉన్న పెద్ద వాగు కులీ రాకపొకలుకు ఇబ్బంది గా మారింది
జనం న్యూస్ ఆగష్టు 15 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెళ్లి తుంగూర్ గ్రామాల మధ్యలో వాగు వాగు పేరు (పెద్దవాగు) ప్రవసిస్తుంది ఆ వాగు పైనుంచి పోవడానికి గతంలో బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ పక్కన నుండి గత మూడు…
విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ…
నడవపల్లి సచివాలయంలో ఘనంగా79వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది 15-08-2025 న నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా…
కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకంకార్యక్రమంలో టీజేఎంయు జిల్లానాయకుల ఘన నివాళి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 15 ( జనం న్యూస్ ప్రతినిధి) కొత్తగూడెం కూలిలైన్లో కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఆయన ప్రతిమకు అభివందనాలు…