సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్,ఆగస్ట్15,జూలూరుపాడు: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జూలూరుపాడు మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొల్లిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జశ్వంత్ కుమార్…
ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి…
ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న ఎక్సేంజ్ ఇన్స్పెక్టర్ గిడ్డి శ్రీనివాస్
జరం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, పాయకరావుపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్…
ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముస్లిం మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్…
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
జుక్కల్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కామారెడ్డి జిల్లా యూత్…
బట్టాపూర్ లో తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎస్ ఐ పడాల రాజేశ్వర్
జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తాండ బంజారాలు గురువారం నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో బంజారా సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బంజారా…
స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ గా అభివృద్ధి..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. నిజామాబాదు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం…
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ కవిత
బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు 79 వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షురాలు శ్రీమతి దొడ్ల…
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అజీముద్దీన్
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అజీముద్దీన్ ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము
నూతన గృహప్రవేశం నాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేడు కొండూరులో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు కొండూరు అన్నం నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశానికి వచ్చేసిన నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అలాగే…