• April 15, 2026
  • 29 views
సాయి లోకేష్ సూచనల మేరకు రైల్వే సమస్యల పై డివిజినల్ మేనేజర్ ను కలిసిన కన్స్టంట్ మెంబెర్ రాచూరి మురళి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్య క్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నంద లూరు రైల్వే స్టేషన్ కన్స ల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ మరియు సీని…

  • April 15, 2026
  • 30 views
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ‘సంఘటన్ సృజన్ అభియాన్ ‘ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ ఏప్రిల్ 15 జనం న్యూస్ డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కోసం ఏఐసీసీ ‘సంఘటన్ సృజన్ అభియాన్ ‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపికకై ఏఐసీసీ పరిశీలకులు (AICC Observer )గా జుక్కల్…

  • April 15, 2026
  • 30 views
బేడబుడగజంగం ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 జహీరాబాద్ పట్టణంలో గాంధీనగర్ బేడ బుడజంగం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సమసమాజ నిర్మాణానికి ఆయన…

  • April 15, 2026
  • 31 views
ప్రభుత్వ పాఠశాలే విజయానికి బలమైన పునాది” – ఎస్సై సుహాసిని

జనం న్యూస్ ఏప్రిల్ 15: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోpపీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పాఠశాలలో నిర్వహించిన “ఇంటరాక్షన్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ విత్ రోల్ మోడల్” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని బుధవారం పాల్గొని…

  • April 15, 2026
  • 33 views
రాష్ట్ర సారధులు నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావుకు శుభాభినందనలు – బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ లో మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నారా లోకేష్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు రెండోసారి అధ్యక్షులుగా…

  • April 15, 2026
  • 30 views
పాఠశాలలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

జనం న్యూస్ ఏప్రిల్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్క పేటలో ఈరోజువిద్యార్థుల కోసం రోడ్డు భద్రతా అవగాహన సదస్సుఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

  • April 15, 2026
  • 29 views
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యవసరమనే దృష్టితో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “ఆరైవ్ ఆలైవ్” కార్యక్రమాన్ని కూకట్పల్లి పోలీసులు మరింత…

  • April 15, 2026
  • 29 views
తెలంగాణలో అత్యవసర హెచ్చరిక జారీ సూర్య కిరణాలు ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరుగుతాయి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు.…

  • April 15, 2026
  • 31 views
వివాహా విందు వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 14-04-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చిలేపల్లి తాండ రాథోడ్ బంగి నాయక్ కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…

  • April 15, 2026
  • 30 views
ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు

జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మత్తుకు బానిసలు అవుతున్న పోకిరిలు ఉన్మాదులుగా మారుతున్నారు. అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు. అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. కొందరు కిరాతకులు సోషల్…