• August 15, 2025
  • 15 views
కండ్లపెల్లి తుంగూర్ మధ్య లో ఉన్న పెద్ద వాగు కులీ రాకపొకలుకు ఇబ్బంది గా మారింది

జనం న్యూస్ ఆగష్టు 15 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెళ్లి తుంగూర్ గ్రామాల మధ్యలో వాగు వాగు పేరు (పెద్దవాగు) ప్రవసిస్తుంది ఆ వాగు పైనుంచి పోవడానికి గతంలో బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ పక్కన నుండి గత మూడు…

  • August 15, 2025
  • 34 views
విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ…

  • August 15, 2025
  • 27 views
నడవపల్లి సచివాలయంలో ఘనంగా79వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది 15-08-2025 న నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా…

  • August 15, 2025
  • 17 views
కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకంకార్యక్రమంలో టీజేఎంయు జిల్లానాయకుల ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 15 ( జనం న్యూస్ ప్రతినిధి) కొత్తగూడెం కూలిలైన్‌లో కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఆయన ప్రతిమకు అభివందనాలు…

  • August 15, 2025
  • 22 views
..79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ రమేష్ తీరంగి…

  • August 15, 2025
  • 10 views
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న గల్ఫ్ కార్మికులు

జనం న్యూస్ 16 పెగడపల్లి ప్రతినిధి స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న భారతీయులు నార్త్ ఆఫ్రికా దేశాలలో ఒకటి అయినా లిబియా దేశంలో భారతీయులు స్వతంత్ర దినోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.దేశం కానీ దేశంలో స్వతంత్రం దినోత్సవం వేడుకలు జరుపుకోవడం…

  • August 15, 2025
  • 11 views
ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో గ్రామ పంచాయతీ లో కార్యదర్శి రజిని జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,అంజిరెడ్డి, సైది రెడ్డి, మహేందర్, కృష్ణయ్య, లక్చయ్య, ఈదయ్య, భిక్షం, సాయి,అంగన్వాడీ టీచర్…

  • August 15, 2025
  • 14 views
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి మండలం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సయ్యద్ మల్కాపూర్…

  • August 15, 2025
  • 17 views
పేద విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి

జనం న్యూస్,ఆగస్టు15,అచ్యుతాపురం: మోసయ్యపేట ప్రభుత్వ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 13న నిర్వహించిన ఆటల్లో కిందపడి చేయి విరిగిన పేద విద్యార్థి ఉరుము నవ్య శ్రీకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము డిమాండ్ చేశారు.ఆటలో…

  • August 15, 2025
  • 15 views
అంగన్వాడి సెంటర్ కు TV డొనేట్ చేసిన దాతలు.

జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతలపల్లి అంగన్వాడి సెంటర్ కు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీవీ ని డొనేట్ చేసిన మాదారం అజయ్, కుని తిరుమలయ్య అంగన్వాడి టీచర్ లక్ష్మిదేవి కి అందజేశారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com