• March 14, 2025
  • 18 views
రంగులు పడుగను జరుపుకున్న సిద్దిపేట కవులు

జనం న్యూస్ :14 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంగులు చల్లుకొని కవులు హోలీ పండుగ జరుపుకున్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపి, చెడుపై మంచి విజయంగా జరుపుకునే పండుగ హోలీ.…

  • March 14, 2025
  • 20 views
విజయలక్ష్మి దుర్గమ్మ వారు దేవాలయంలో పంచామృత అభిషేకం

జనం న్యూస్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ) కాట్రేనికోన మండలంచింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకం నిర్వహించి,ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ…

  • March 14, 2025
  • 20 views
సుమిత్ర నగర్ శ్రీ కనకదుర్గమ్మ వారినీ దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు నేతలు

జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో పది లక్షల మంది మున్నూరు కాపులతో జరగబోయే సమావేశం జయప్రదం చేయడానికి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్…

  • March 14, 2025
  • 23 views
ఘనంగా చండీహోమం

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ) ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం మహపర్వదినం పురస్కరించుకుని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం లో చండీహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ…

  • March 14, 2025
  • 20 views
ఘనంగా రామేశ్వరం బండ గ్రామంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య శుక్రవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యవతీయువకులు,…

  • March 14, 2025
  • 21 views
బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ను.

బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ను. జనం న్యూస్ 14 మార్చి 2025 గులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా కేంద్రం లోని తన…

  • March 14, 2025
  • 22 views
కోర్టులో ఉన్న హోంగార్డు కేసును వేగంగా పరిష్కరించి ,కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలి.

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టులో ఉన్న హోంగార్డు రిజర్వేషన్ కేసును పరిష్కరించి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని కోట జంక్షన్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిరసన…

  • March 14, 2025
  • 17 views
మాదక ద్రవ్యాల పట్ల అవగాహనకు జిల్లా పోలీసులు చేపట్టిన “సంకల్పం”కు ప్రతిష్ఠాత్మకమైన స్కాచ్ అవార్డు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాదక ద్రవ్యాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన “సంకల్పం” కార్యక్రమంకు ప్రతిష్టాత్మకమైన స్కాచ్…

  • March 14, 2025
  • 21 views
ఆత్మహత్యాయత్నం నుండి యువకుడ్ని రక్షించిన పోలీసులు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆత్మహత్యాయత్నంకు పాల్పడతానని సూసైడ్ నోట్ వ్రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21సం.లు) ఆచూకీని మార్చి 11న రాత్రి 9గంటల సమయంలో విజయనగరం పట్టణంలో గుర్తించి,…

  • March 14, 2025
  • 19 views
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థుల మానవహారం

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగర కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com