జనం న్యూస్ డిసెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా శాయంపేట గ్రామ బీ సీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ…
జుక్కల్ డిసెంబర్ 11 జనం న్యూస్ స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడిగా సాగుతున్న నేపధ్యంలో, జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు పిట్లం మండలం లోని పలు గ్రామాలు సందర్శించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు…
జనం న్యూస్ డిసెంబర్ 11 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని కాజీపేట ACP పింగిలి ప్రశాంత్ రెడ్డి, చెప్పారు. 144…
.జనంన్యూస్. 11.నిజామాబాదు. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నేడు పార్లమెంట్ ఇంచార్జి ఎమ్మెల్సీ బలమురి వెంకట్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత పరిస్థితులను ఇరువురు నాయకులు చర్చించారు రానున్న ఎన్నికలలో నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్జహీరాబాద్ టౌన్ డిసెంబర్ 11 : జనహృదయనేత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని పట్టణంలో ఐ.బి.గెస్ట్ హౌస్ సమీపంలో…
జనం న్యూస్ – డిసెంబర్11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని బస్తీ దవఖానాలో ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు.…
జనం న్యూస్ డిసెంబర్ 11 బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గంగదరి నిరోజ సంతోష్ ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం కండ్లపెల్లి గ్రామంలోని పలు వార్డుల్లో ఉంగరం గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని ప్రచారాన్ని…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా డిసెంబర్ 11 బీర్పూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బలపరిచిన అభ్యర్థిగా దోసరపు సుగుణ . శ్రీనివాస్ గురువారం రోజున ఇంటింటా ప్రచారం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో 2వ రోజు “రిలే నిరాహారదీక్ష” చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి అభినందించిన.రాజంపేట జనసేన పార్టీ నాయకులు &…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం – రాజంపేట నియోజకవర్గం.మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశ పెట్టిందని,ఇది మత్స్య ఎంతో ఉపయోగపడు తుందని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు…